ఎప్పటికప్పుడు సరికొత్త మోడల్స్ ను పరిచయం చేసే ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ ఎల్జీ.. తాజాగా సరికొత్త స్మార్ట్ఫోన్ను మార్కెట్లోకి విడుదల చేసి వార్తల్లో నిలిచింది. ఎల్జీ జీ8ఎస్ థింక్యూ పేరిట మొదటిసారి గ్లోబల్ మార్కెట్లో విడుదల చేసింది.
ఫీచర్లు చుస్తే..
* 6.21 అంగుళాల స్క్రీన్
* ట్రిపుల్ రియర్ కెమెరా (12 ఎంపీ+13 ఎంపీ+12 ఎంపీ)
* జెడ్ కెమెరాతో కూడిన 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా
* శక్తివంతమైన క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్
* హ్యాండ్ ఐడీ జెస్చర్
* 6 జీబీ ర్యామ్, 128 జీబీ మెమరీ
* 3550 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇక దీని ధర ఎంత అనేది తెలియాల్సి ఉంది.