హెచ్టీసీ నుండి కొత్త స్మార్ట్ ఫోన్.. అదిరిపోయే ఫీచర్లు
హెచ్టీసీ నుండి మరో స్మార్ట్ ఫోన్ వచ్చింది. 'యూ ప్లే' పేరుతొ కొత్త స్మార్ట్ ఫోన్ ను రిలీజ్ చేసింది. దిని ధర రూ.29,817 గా నిర్ణయించారు.
హెచ్టీసీ యూ ప్లే ఫీచర్లు...
మరోవారం లో ‘నోకియా 6 ‘
మరోవారం లో నోకియా 6 రాబోతోందా అంటే అవుననే అంటున్నాయి..కొన్ని రోజుల క్రితం లాస్వెగాస్ కంజ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో లో నోకియా తన నూతన ఆండ్రాయిడ్ ఫోన్ను విడుదల చేసిన సంగతి తెల్సిందే....
గుడ్ న్యూస్ : జియో స్పీడ్ పెరిగింది
టెలికాం రంగంలో ఒక్కసారిగా పెనుసంచలనం సృష్టించిన రిలయన్స్ జియో , ప్రస్తుతం టెలికాం రంగంలో దూసుకుపోతుంది..మొన్నటివరకు జియో స్పీడ్ తగ్గింది..కస్టమర్లు చాల ఇబ్బందులు ఎదురుకుంటున్నారని మిగతా సంస్థలు ప్రచారం చేసిన , వాటిలో...
వావ్..ఒకే ల్యాప్టాప్ లో మూడు స్క్రీన్లు..
ఇప్పటివరకు ఒక ల్యాప్టాప్ ఒక స్క్రీన్ మాత్రమే ఉండడం చూసాం..కానీ తాజాగా ఒక ల్యాప్టాప్ కు మూడు స్క్రీన్స్ ఉండడం చూడబోతున్నాం..ఏంటి నమ్మలేకపోతున్నారా నిజమండి..ఇది కేవలం గేమ్స్ కోసం తయారుచేశారట..
అమెరికాలోని ప్రముఖ గేమింగ్...
ప్రీపెయిడ్ వినియోగదారుల అపరిమిత 4జీ డేటా..
జియో దెబ్బకు అన్ని టెలికం రంగాలు తమ అపరిమిత డేటా ఆఫర్ ను ప్రకటిస్తూ తమ కస్టమర్లను కాపాడుకునే పనిలో పడ్డాయి..ప్రవైట్ టెలికం రంగాలు కాదు ప్రభుత్వం టెలికం రంగమైనా బీఎస్ఎన్ఎల్ కూడా...
64జీబీ లీఈకో లీ 2 స్మార్ట్ ఫోన్..
ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ లీఈకో తన లీ 2 తాజాగా మార్కెట్లోకి 3జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజీ గల స్మార్ట్ ఫోన్ ను భారత్లో విడుదల చేసింది....
ఫ్రీగా రూ.500 బ్యాలన్స్ వస్తుందని సంబరపడకండి..
టెక్నాలజీ పుణ్యమా అని నేరగాళ్ల పనితనం కూడా ఎక్కవయ్యింది..స్పామ్ మెసేజ్లతో హ్యాకర్ల రెచ్చిపోతున్నారు..తాజాగా సోషల్ మీడియా మాధ్యమం అయినా వాట్సాప్ లో స్పామ్ మెసేజ్ లతో సైబర్ నేరగాళ్లు దాడులు చేస్తున్నారు..ఇటీవలకాలం లో...
‘వీ5 ప్లస్’ .. దీని స్పెషాలిటీ ఏమిటో తెలుసా ?
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వివో నుండి మరో కొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి వచ్చింది. డ్యుయల్ ఫ్రంట్ కెమెరా కలిగిన ‘వీ5 ప్లస్’ మోడల్ను మార్కెట్ లో...
మారుతీ జోరు తగ్గింది…
సామాన్యుడికి అందుబాటులో ఉండే ధరలలో కార్లను అందిస్తూ వస్తున్న ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతికి గట్టి షాక్ తగిలింది..గత ఏడాది డిసెంబర్ తో పోలిస్తే ఈ ఏడాది డిసెంబర్ లో మారుతీ...
బీఎస్ఎన్ఎల్ న్యూ ఇయర్ అపరిమిత కాలింగ్ ఆఫర్
జియో వచ్చిన దగ్గరినుండి మిగతా టెలికం రంగాలు కూడా తమ ఆఫర్స్ తో కస్టమర్లను కాపాడుకునే పనిలో పడ్డారు..ముఖ్యం గా అపరిమిత కాలింగ్ ఫై అన్ని టెలికం రంగాలు దృష్టి పెట్టాయి..ఈ నేపథ్యం...