షియోమీ తన నూతన స్మార్ట్ఫోన్ ‘రెడ్మీ 4ఎ’ ను విడుదల చేసింది. ఈ ఫోన్ ధరను రూ.5,999 గా నిర్ణయించారు. ఈ నెల 23 నుండి ఇది మార్కెట్ లో లభ్యకానుంది
షియోమీ రెడ్మీ 4ఎ ఫీచర్లు…
5 ఇంచ్ హెచ్డీ ఐపీఎస్ డిస్ప్లే,
1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
1.4 గిగాహెడ్జ్ క్వాడ్కోర్ ప్రాసెసర్,
13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్
5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్
128 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్,
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్మాలో
హైబ్రిడ్ డ్యుయల్ సిమ్,
4జీ వీవోఎల్టీఈ
3030 ఎంఏహెచ్ బ్యాటరీ