జెడ్‌టీఈ నుంచి అదిరిపోయే స్మార్ట్ ఫోన్ ను చూసారా..?

zte-blade-a2-plus2

ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ జెడ్‌టీఈ , ఇండియన్ మొబైల్ మార్కెట్లో సరికొత్త స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. జెడ్‌టీఈ బ్లేడ్‌ ఏ2 ప్లస్ పేరిటా ఈ ఫోన్ ను రూ. 11,999 లకు విడుదల చేసింది. ప్రముఖ ఈ కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా ఈ నెల 6 నుండి వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.

ఇక ఈ ఫోన్‌ ఫీచర్లు ఫై ఓ లుక్ వేస్తే..

ZTE-A2-Plus

* 5.5 అంగుళాల తెర
* 1.5 గిగాహెడ్జ్‌ ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌
* 13ఎంపీ వెనుక కెమెరా, డ్యుయల్‌ ఎల్‌ఈడీ ఫ్లాష్‌
* 8ఎంపీ ఫ్రంట్‌ కెమెరా, స్క్రీన్‌ ఫ్లాష్‌
* 4జీబీ ర్యామ్‌
* 32జీబీ ఇంటర్నల్‌ మెమొరీ
* డ్యుయల్‌ సిమ్‌, 4జీ సపోర్ట్‌
* 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ కెపాసిటీ