ఏపీలో కరోనా పరీక్షల ధరలు నిర్ణయించిన ఆరోగ్య శాఖ
ఏపీలో కరోనా పరీక్షలు ధరలను నిర్ణయిస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ నుంచి పంపే శాంపిళ్లు, ప్రైవేటు ల్యాబ్ లు సొంతంగా సేకరించే శాంపిళ్లకు ఈ ధరలు...
కరోనాకు మరో చౌక ఔషధం
కరోనా వైరస్ సోకిన వారు స్వస్థత పొందేందుకు వీలుగా మరో చౌక ఔషధం అందుబాటులోకి వచ్చింది. పుణెకు చెందిన బ్రింటన్ ఫార్మా సంస్థకు పాఫిరావిర్ విక్రయాలకు డీసీజీఐ అనుమతి లభించగా, 'ఫావిటన్' (పాఫిరావిర్...
కరోనా రోగిని కూడా వదలని కామాంధులు
కరోనా కాలంలో కూడా కామాంధులు రెచ్చిపోతున్నారు. క్వారంటైన్ సెంటర్లలో కూడా అత్యాచారాలకు తెగబడుతున్నారు. తాజాగా మహారాష్ట్రలోని పన్వెల్ లో దారుణం చోటుచేసుకుంది. కరోనా రోగులను, లక్షణాలు ఉన్నవారిని అక్కడి క్వారంటైన్ సెంటర్లో ఉంచుతున్నారు....
గర్ల్ ఫ్రెండ్ న్యూడ్ వీడియో ఆఫర్ చేయగానే ..బాయ్ ఫ్రెండ్ రెచ్చిపోయాడు..ఆ తర్వాత ఏంజరిగిందంటే ..
ఏ గర్ల్ ఫ్రెండ్ అయినా హాట్ హాట్ గా మాట్లాడితే ఏ బాయ్ ఫ్రెండ్ మాత్రం ఊరుకుంటారు చెప్పండి..అదే మాటలకు కాస్త వీడియో కలిపి న్యూడ్ గా చూసుకుంటూ మాట్లాడుకుందాం అంటే ఇంకేమైనా...
కరోనాతో మరిన్ని వ్యాధులు
కరోనా వైరస్ ఒక్కటే రావడం లేదు...ఈ మహమ్మారి తనతో పాటు అనేక అనారోగ్యాలను వెంట తెస్తోంది. కరోనా మహమ్మారిని నిలువరించేందుకు ప్రపంచ దేశాలు అష్టకష్టాలు పడుతున్నసమయంలో మరో విభ్రాంతికర విషయం వెలుగులోకి వచ్చింది....
గాలిద్వారా కరోనా ఫుల్ క్లారిటీ ఇచ్చిన డబ్ల్యూహెచ్ఓ
కరోనా వైరస్ గాలిద్వారా వ్యాపిస్తోందన్న వాదన గత కొన్నిరోజులుగా మొదలైన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని పరిశీలించాలని కోరుతూ దాదాపు 200మందికిపైగా శాస్త్రవేత్తలు ప్రపంచ ఆరోగ్య సంస్థకు లేఖ రాశారు. పరిశీలన అనంతరం...
గల్ఫ్ జీవితాలని ఛిద్రం చేసిన కరోనా
కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచానికి పెను సవాల్ గా మారింది. నెలల తరబడి అన్ని కార్యకలాపాలూ స్తంభించిపోవడం వల్ల ప్రతి దేశమూ ఒడిదుడుకుల్లో పడింది. ఒకప్పుడు బతుకు తెరువు కోసం తలుపు...
అందుకే కరోనా మరణాలు అంటున్న డాక్టర్లు
నిర్లక్ష్యం కారణంగానే కరోనా మరణాలు అని వైద్యులు చెబుతున్నారు.కేవలం హైదరాబద్ లోనే 20 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో అయిదు వేల మంది...
వికాస్ దూబే … అరెస్టు
కాన్పూర్ 8మంది పోలీసులను కాల్చివేసిన ఘటనలో ప్రధాననిందితుడైన వికాస్ దూబే ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. వారం రోజులుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న వికాస్ దూబేను మధ్యప్రదేశ్ ఉజ్జయిన్లోని ఓ గుడివద్ద నేటి...
త్రైత సిద్ధాంత కర్త స్వామి ప్రబోధానంద కన్నుమూత
అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఆధ్యాత్మిక గురువు స్వామి ప్రబోధానంద కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో ఆయన తుదిశ్వాస విడిచారు. ఆశ్రమం నుంచి ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు.1950లో తాడిపత్రి మండలంలోని అమ్మలదిన్నె కొత్తపల్లె అనే...



















