ఇతర వార్తలు

Other-News

చెస్‌ ఒలింపియాడ్‌లో భారత్‌ చరిత్ర

ఫిడే ఆన్‌లైన్‌ చెస్‌ ఒలింపియాడ్‌లో భారత్‌ చరిత్ర సృష్టించింది. రష్యాతో కలిసి ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ టైటిల్‌ని సొంతం చేసుకుంది. ఫిడే ఆన్‌లైన్‌ చెస్‌ ఒలింపియాడ్‌లో భారత్‌ తొలిసారి స్వర్ణం సాధించింది. 93...

తెలంగాణలో క్వారంటైన్ సడలింపులు

వందేభారత్ లేదా ‘ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ బబుల్’ విమానాల ద్వారా భారతదేశానికి తిరిగి వస్తున్న ప్రయాణికులకు తెలంగాణ ప్రభుత్వం క్వారంటైన్ నిబంధనలను సడలించింది. ఇకపై హైదరాబాద్‌కు వస్తున్న వ్యాధి లక్షణాలు లేని  ప్రయాణికులు రాష్ట్ర...

రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్ కు కరోనా పాజిటివ్

భారత క్రీడాకారులపై కూడా కరోనా పంజా విసురుతోంది. ఐపీఎల్ ఆడుతున్న కొందరు క్రికెటర్లకు పాజిటివ్ అని తేలిన సంగతి తెలిసిందే. తాజాగా స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ కూడా ఈ మహమ్మారి బారిన...

వర్క్‌ ఫ్రమ్ ‘సెక్స్’‌ హోమ్..

కరోనా వైరస్ కారణంగా పలు సంస్థలు తమ ఉద్యోగులను ఇంటివద్ద నుండి పనిచేయమని చెపితే..చాలామంది పనితో పాటు శృంగారపని కూడా చేస్తున్నారు. చేస్తే చేయనివ్వండి కానీ ఏదో ప్రవైట్ గా చేసుకుంటే పర్వాలేదు…ఏకంగా...

కరోనా తో భ‌ద్రాద్రి మాజీ ప్ర‌ధాన అర్చ‌కులు మృతి..

కరోనా ఎవర్ని వదిలిపెట్టడం లేదు..ఇప్పటికే సామాన్య ప్రజలతో పాటు ఎంతో గుర్తింపు ఉన్న ప్రముఖులు సైతం కరోనా కు బలైయ్యారు. తాజాగా భ‌ద్రాద్రి మాజీ ప్ర‌ధాన అర్చ‌కులు కరోనా తో మృతి చెందారు....

వ్యాక్సిన్ పై కేంద్రం కసరత్తు

ఇండియాలో కరోనా వైరస్ ను అడ్డుకునేందుకు వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమైన ఐదు ఫార్మా కంపెనీలు, జాతీయ నిపుణుల కమిటీతో సమావేశమై, పురోగతిని వివరించాయి. వ్యాక్సిన్ వస్తే, దాని ధర ఎంతవరకూ ఉంటుంది? ఎన్ని...

అమిత్ షా ఆరోగ్యం పై క్లారిటీ

గత రాత్రి కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా మరోసారి అనారోగ్యానికి గురై, ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్ లో చేరిన సంగతి తెలిసిందే.  ఆయన శ్వాస కోశ సమస్యలతో పాటు, ఒంటి నొప్పులతో...

ఏపీలో తగ్గిన కరోనా కేసులు

ఏపీలో కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టినట్టు తెలుస్తోంది. కొన్నిరోజుల కిందటి వరకు పది వేలకు పైగా కేసులు వస్తుండడంతో అధికార వర్గాలు బెంబేలెత్తిపోయాయి. అయితే, రెండ్రోజుల నుంచి పాజిటివ్ కేసుల...

మూడు కోట్లకు దాటిన కరోనా టెస్టులు

దేశంలో కరోనా వైరస్‌ తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలను ఆయా ప్రభుత్వాలు ముమ్మరం చేశాయి. దేశవ్యాప్తంగా గత కొన్నిరోజులుగా నిత్యం దాదాపు 6నుంచి 8లక్షల శాంపిళ్లకు కొవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు....

కరోనా ఆసుపత్రి లో అగ్ని ప్రమాదం ..

గుజ‌రాత్ రాజ‌ధాని అహ్మ‌దాబాద్‌లోని కరోనా హాస్పటల్ లో ఈరోజు తెల్ల‌వారుజామున భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది రోగులు మృతిచెందారు. మ‌రో 35 మందిని ఇత‌ర హాస్పటల్స్ కు త‌ర‌లించారు....

Latest News