నవంబర్ 1నుంచి అమెరికా వ్యాక్సిన్
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రపంచ దేశాలు వ్యాక్సిన్ను అభివృద్ధి చేసే పనిలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రష్యా స్పుత్నిక్ వీ అనే వ్యాక్సిన్ను తయారు చేసింది. అయితే, అది...
7 నుంచి మెట్రో..కండీషన్స్ అప్లయ్
హైదరబాద్ లో ఈనెల 7 నుంచి మెట్రో రైలు సేవలను పునరుద్ధరించనున్నారు. ఈ మేరకు హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రకటించారు. ప్యాసింజర్లను బట్టి ఫ్రీక్వెన్సీపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు....
ఏపీ మందు బాబులకు ప్రభుత్వం గుడ్ న్యూస్
ఏపీ ప్రభుత్వం తక్కువ రేట్లు ఉన్న చీప్ లిక్కర్ రేటును మరింతగా తగ్గించింది. ఇప్పటికి ఏపీలో చీప్ లిక్కర్ రేటు..ప్రీమియం బ్రాండ్ల రేటు కన్నా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వం స్వల్పంగా ఊరట...
శ్రీశైలం లో మళ్ళీ కలకలం
తెలంగాణ పరిధిలోని శ్రీశైలం జలాశయం ఎడమ గట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో బుధవారం సాయంత్రం అగ్ని ప్రమాద ఘటన కలకలం సృష్టించింది. విద్యుత్ కేంద్రంలోకి సామగ్రిని తీసుకెళ్తున్న డీసీఎం వ్యాను.. పక్కనే ఉన్న...
ఏపీలో 4.50 లక్షలు దాటిన కరోనా కేసులు
ఏపీలో కరోనా కేసులు రోజురోజుకు రికార్డు స్థాయికి చేరుకుంటుంది. కొత్తగా నమోదవుతున్న కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా అత్యధికంగా రికార్డు అవుతున్నాయి. అటు కేసులు, ఇటు మరణాలతో ప్రజలు వణికిపోతున్నారు. మంగళవారం...
‘దేశానికి పట్టిన దరిద్రం వదిలింది బాబ్జి’
కేంద్ర ప్రభుత్వం చైనా యాప్లపై బుధవారం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పబ్జీ సహా 118 చైనా యాప్లను కేంద్రం నిషేధించింది. పిల్లల్లో నేరప్రవృత్తి పెంచేలా పబ్జీ గేమ్ ఉండటంతో ఈ యాప్ను...
శ్రీనివాసన్ తండ్రి లాంటి వారు : రైనా
ఐపీఎల్ కోసం యూఏఈకి వెళ్లిన తాను ఇండియాకు ఎందుకు తిరిగొచ్చాననే విషయాన్ని ఎవరూ ప్రశ్నించలేరని చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్ మెన్ సురేశ్ రైనా అన్నాడు. ఇది తన వ్యక్తిగత అంశమని చెప్పాడు....
వ్యాక్సిన్ విషయంలో అమెరికా ఎక్ నిరంజన్
ప్రపంచమంతా కరోనా మహమ్మారి మెడలు వంచే టీకా కోసం ఆశగా ఎదురుచూస్తున్న తరుణంలో అగ్రరాజ్యం అమెరికా ఓ కీలక ప్రకటన చేసింది. వ్యాక్సిన్ అభివృద్ధి, దాని పంపిణీ విషయంలో పరస్పరం సహకరించుకునేందుకు ఏర్పడ్డ...
రైనాకి సీఎం హామీ
ఇండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా బంధువుల ఇంట్లో చోటుచేసుకున్న దారుణ ఘటనపై పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ స్పందించారు. పంజాబ్లోని పఠాన్కోట్లో జరిగిన ఈ ఘటనతో రైనా కుటుంబంలో విషాదం...
డాక్టర్ సుధాకర్ కేసులో కుట్ర
ఏపీలో సస్పెండ్ అయ్యి కొంతకాలం తర్వాత అరెస్టయిన దళత డాక్టర్ సుధాకర్ కేసు కొత్త మలుపు తిరిగింది. 8 వారాల్లో సుధాకర్ కేసును ఛేదించాలని హైకోర్టు ఆ కేసును సీబీఐకి అప్పగించిన సంగతి...



















