ఇతర వార్తలు

Other-News

పబ్జీ ఓ నిండు ప్రాణం తీసింది..

పబ్జీ..ఈ గేమ్ తెలియని యువత ఉండరు..లాక్ డౌన్ కారణంగా ఈ గేమ్ కు విపరీతమైన ఆదరణ లభించింది. నిద్ర లేచినదగ్గరి నుండి నిద్ర పోయేవరకు చాలామంది ఈ పబ్జీకే అంకితమయ్యారు. తాజాగా కేంద్రం...

వైరల్ వీడియో : అవును వదిలేయాలంటూ కన్నీటితో వేడుకుంటున్న మరో ఎద్దు..

మనుషుల్లోని కాదు జంతువులలో కూడా ప్రేమ ఉంటుందని, ఒకర్ని విడిచి మరొకరు ఉండరని ఈ వీడియో తో మరోసారి బయటపడింది. ఇటీవ‌ల ఓ రైతు త‌న ఆవును అమ్మేయ‌గా దాన్ని ఓ వాహ‌నంలో...

ఆగిపోయిన వ్యాక్సిన్ ట్రయల్స్.. వివరణ

ఆక్స్ ఫర్డ్, ఆస్ట్రాజెనికాలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ మూడవ దశ ట్రయల్స్ ను నిలిపివేస్తున్నట్టు నిన్న వచ్చిన ప్రకటన తీవ్ర కలకలం రేపింది. వ్యాక్సిన్ డోస్ వేసుకున్న వాలంటీర్ కు తీవ్ర...

ఐపీఎల్ 2020 షెడ్యూల్ విడుదల..ఫస్ట్ మ్యాచ్ ఎవరితో అంటే..

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 షెడ్యూల్ వచ్చేసింది. సెప్టెంబరు 19 నుంచి నవంబరు 03 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ జరగనుంది. ఈసారి కరోనా వైరస్ కారణంగా యూఏఈలోని దుబాయ్, షార్జా,...

ఇంగ్లాండ్ సూపర్ విక్టరీ

ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్‌ బోణీ కొట్టింది. శుక్రవారం రాత్రి  ఉత్కంఠభరితంగా జరిగిన తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌  గెలుపొందింది. ఒకానొక దశలో  ఆసీస్‌ గెలిచేలా కనిపించినా   ఆఖరి...

నవంబర్‌ 1నుంచి అమెరికా వ్యాక్సిన్‌

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రపంచ దేశాలు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసే పనిలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రష్యా స్పుత్నిక్ వీ అనే వ్యాక్సిన్‌ను తయారు చేసింది. అయితే, అది...

7 నుంచి మెట్రో..కండీషన్స్ అప్లయ్

హైదరబాద్ లో ఈనెల 7 నుంచి మెట్రో రైలు సేవలను పునరుద్ధరించనున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి ప్రకటించారు. ప్యాసింజర్‌లను బట్టి ఫ్రీక్వెన్సీపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు....

ఏపీ మందు బాబులకు ప్రభుత్వం గుడ్ న్యూస్

ఏపీ ప్రభుత్వం  తక్కువ రేట్లు ఉన్న చీప్ లిక్కర్ రేటును మరింతగా తగ్గించింది. ఇప్పటికి ఏపీలో చీప్ లిక్కర్ రేటు..ప్రీమియం బ్రాండ్ల రేటు కన్నా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వం స్వల్పంగా ఊరట...

శ్రీశైలం లో మళ్ళీ కలకలం

తెలంగాణ పరిధిలోని శ్రీశైలం జలాశయం ఎడమ గట్టు విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రంలో బుధవారం సాయంత్రం అగ్ని ప్రమాద ఘటన కలకలం సృష్టించింది. విద్యుత్‌ కేంద్రంలోకి సామగ్రిని తీసుకెళ్తున్న డీసీఎం వ్యాను.. పక్కనే ఉన్న...

ఏపీలో 4.50 లక్షలు దాటిన కరోనా కేసులు

ఏపీలో కరోనా కేసులు రోజురోజుకు రికార్డు స్థాయికి చేరుకుంటుంది. కొత్తగా నమోదవుతున్న కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా అత్యధికంగా రికార్డు అవుతున్నాయి. అటు కేసులు, ఇటు మరణాలతో ప్రజలు వణికిపోతున్నారు. మంగళవారం...

Latest News