motog 5g లాంచ్
కరోనా మహమ్మారి దెబ్బకు ప్రపంచ దేశాలు విలవిలాడిపోతున్నాయి. ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. క్రయ విక్రయాలు జరగకపోవడంతో కంపెనీలు తీవ్రంగా నష్టపోయాయి. మొన్నటి వరకు దేశాలన్నీ లాక్డౌన్ ప్రకటించాయి. ఇప్పుడిప్పుడే కాస్త ఆర్థిక రంగానికి...
భారత్లో కరోనా వైరస్ విజృంభణ @ 7,67,296
భారత్లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. తాజాగా గడిచిన 24గంటల్లో కొత్తగా 24,879పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దేశంలో తొలిసారిగా ఒక్కరోజే దాదాపు 25వేల మార్కు దగ్గరకు చేరింది. దీంతో గురువారం...
మహీ రిటైర్మెంట్పై క్లారిటీ
మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ భవితవ్యం ఐపీఎల్ పైనే ఆధారపడింది. మహీ ఆటకు దూరమై ఏడాది కావస్తోంది. గతేడాది వన్డే ప్రపంచకప్లో న్యూజిలాండ్తో సెమీఫైనల్లో చివరి మ్యాచ్...
కొవిడ్ రోగులకు ఇన్హీలర్
కరోనావైరస్ రోగులకు అత్యవసర చికిత్సలో వినియోగించే రెమిడెసివిర్ను సరికొత్త రూపంలో అందుబాటులోకి తెచ్చేందుకు గిలిద్ సైన్సెస్ ప్రయత్నాలను ప్రారంభించింది. ఇప్పటి వరకు రెమిడెసివిర్ను ఇంజెక్షన్ రూపంలో రోగుల ఇస్తున్నారు.తాజాగా ఈ యాంటీ...
బీఎస్ఎన్ఎల్ ఆస్తుల విక్రయం స్టార్ట్
కేంద్ర ప్రభుత్వ రంగ టెలికం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ , మహానగర్ టెలిఫోన్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (ఎంటీఎన్ఎల్)కు చెందిన ఆస్తుల విక్రయం ప్రారంభమైంది. ఈ విషయాన్ని ఓ ఆంగ్ల...
ఎక్స్ రేతో కరోనా నిర్ధారణ
కరోనా మహమ్మారి వైరస్ ఈ ప్రపంచంపై దండయాత్ర మొదలుపెట్టి కొన్ని నెలలే కావడంతో దీనికంటూ ప్రత్యేకంగా నిర్ధారణ విధానాలు కానీ, ప్రత్యేక ఔషధాలు కానీ లేవు. అందుబాటులో ఉన్న మందులు, చికిత్స...
వినూత్నంగా వన్ప్లస్ కొత్త ఫోన్ లాంచ్
వన్ప్లస్ నుంచి త్వరలో కొత్త ఫోన్ రాబోతోంది. నిస్తేజంగా ఉన్న స్మార్ట్ఫోన్ల మార్కెట్ ని పూర్వస్థితిని తెచ్చేలా.. భారత్, యూరప్ మార్కెట్లో తమ బ్రాండ్ ఉనికి పెంచుకునేలా...
2021 మార్చి నాటికి 25కోట్ల మంది వైరస్ !
ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం సృష్టిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కోటి పదిలక్షల మందికి సోకి, దాదాపు ఐదున్నర లక్షల మందిని పొట్టనపెట్టుకుంది. అయితే, ఈ పాజిటివ్ కేసుల సంఖ్య ప్రస్తుతం నమోదైన...
గాలి ద్వార కరోనా.. అంగీకరించిన డబ్ల్యూహెచ్వో
కరోనా మహమ్మారి గాలి ద్వారా వ్యాప్తిస్తుందన్న వాదనను కొట్టిపారేయలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంగీకరించింది. గాలి ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని, దీనికి తగిన ఆధారాలు తమ వద్ద...
మహమ్మారి మన పెంపుడు జంతువులకి వస్తేఎలా ?
ఎక్కడో చైనా లోని వుహాన్ లో పుట్టి, జైత్ర యాత్ర కి బయలుదేరి ప్రపంచ దేశాలన్నిటిని తన పాదాక్రాంతం చేసుకుని…మానవాళి మనుగడకి అత్యంత ప్రమాదకారిగా పరిణమించిన మహమ్మారి కరోనా వైరస్ దాటికి మనుషులే...



















