ఇతర వార్తలు

Other-News

మందు కోసం మహిళల పడిగాపులు

లాక్ డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా మద్యం షాపులు బంద్ కావడం తో మందు ప్రియులు తట్టుకోలేకపోయారు. బ్లాక్ లో వేలు పోసి మద్యం కోలుగోలు చేసారు. మరికొంతమంది మద్యం దొరకక పోవడం...

మందు ఎక్కువై పాముని కొరికి తిన్న వ్యక్తి..

లాక్ డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా మద్యం షాపులు బంద్ కావడం తో మందు ప్రియులు తట్టుకోలేకపోయారు. బ్లాక్ లో వేలు పోసి మద్యం కోలుగోలు చేసారు. మరికొంతమంది మద్యం దొరకక పోవడం...

ఏపీలో మరో 60 కేసులు

ఏపీలో కరోనా విజృంభన కొనసాగుతోంది. కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 60 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో...

భారత్ బౌలింగ్ కోచ్ గా అక్తర్ !

అవకాశం లభిస్తే తాను భారత్ బౌలింగ్ కోచ్‌గా ఉండటానికి ఇష్టపడతానని పాకిస్థాన్ మాజీ పేసర్‌ షోయబ్ అక్తర్ అన్నాడు. తాను దూకుడుగా, వేగంగా బౌలింగ్ చేయగలిగే బౌలర్లను తీర్చిదిద్దగలనని వెల్లడించాడు.తాజాగా, ఓ...

స్వదేశాని భారతీయులు .. 64 విమానాల్లో

కరోనా రక్కసి కరాళ నృత్యం చేస్తుండడంతో ప్రపంచవ్యాప్తంగా లాక్ డౌన్ పరిస్థితి ఏర్పడింది. భారతీయులు పెద్ద సంఖ్యలో విదేశాల్లో చిక్కుకుపోయారు. అలాంటివారిని భారత్ తీసుకువచ్చేందుకు కేంద్రం భారీ కార్యాచరణ రూపొందించింది.వివిధ దేశాల్లో...

ఆన్‌లైన్ ద్వారా ఇంటికే మద్యం…

లాక్ డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా మద్యం షాపులు బంద్ కావడం తో మందు ప్రియులు తట్టుకోలేకపోయారు. బ్లాక్ లో వేలు పోసి మద్యం కోలుగోలు చేసారు. మరికొంతమంది మద్యం దొరకక పోవడం...

మందుబాబులపై పూలవర్షం..

లాక్ డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా మద్యం షాపులు బంద్ కావడం తో మందు ప్రియులు తట్టుకోలేకపోయారు. బ్లాక్ లో వేలు పోసి మద్యం కోలుగోలు చేసారు. మరికొంతమంది మద్యం దొరకక పోవడం...

వేల గుర్రెలు రోడ్ల పైకి..

దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కారణంగా ప్రజలంతా ఇంటికే పరిమితమయ్యారు. ఏ ఒక్కరు కూడా రోడ్ల పైకి రావడం లేదు. అలాగే రవాణా వ్యవస్థ సైతం ఆగిపోవడం తో రోడ్లన్నీ ఖాళీ అయ్యాయి....

ఏపీలో పెరుగుతున్న కేసులు, మరణాలు

ఏపీలో కరోనా తీవ్రత తగ్గడంలేదు. కొత్త కేసుల్లో అధికంగా నమోదవుతున్నాయి. వైరస్‌ అంతకంతకూ విస్తరించడం ఆందోళన కలిగిస్తోంది. ఏపీలో మృతుల సంఖ్య 34కి...

తెలంగాణలో మూడు కేసులు మాత్రమే

తెలంగాణలో ఈ రోజు కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24గంటల్లో కొత్తగా మూడు కేసులు మాత్రమే నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1085కి చేరింది....

Latest News