జర్నలిస్ట్ సాయి మనోగతం

ప‌వ‌న్ క్లారిటీ ఇదే..

జనసేన పార్టీ ఆవిర్భవించి ఐదేళ్లవుతున్న సందర్భంగా రాజమహేంద్రవరం ఆర్ట్స్ కాలేజీ మైదానంలో జనసేన పార్టీ ఆవిర్భావ భారీ బహిరంగ సభ అనుకున్నదానికంటే గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఈ సభలో పవన్ ఎంతో...

రేవంత్ కు ధమ్కీ ఇచ్చిన కేసీఆర్..

ప్రస్తుతం రేవంత్ రెడ్డి పరిస్థితి ఏమాత్రం బాగాలేదు..తెలుగుదేశం పార్టీ కీలక పదవులు చేపట్టిన రేవంత్..ఆ తర్వాత కేసీఆర్ కు ధీటైన నాయకుడు గా గుర్తింపు తెచ్చుకున్నాడు. కేసీఆర్ మాటలకు రేవంత్ కౌంటర్ లు...

జనసేనలోకి వలసలు ఎందుకు లేవు.?

గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కి మద్దతు ఇచ్చిన జనసేన పార్టీ ..2019 ఎన్నికల్లో ఒంటిరిగా ఎవరికీ మద్దతు ఇవ్వకుండా తమ సత్తా చాటాలని బరిలో దిగుతుంది. ముందు నుండి కూడా జనసేన...

వైసీపీ ఓట్లు చీల్చబోతున్న కెఏపాల్ ..?

కెఏపాల్ ప్రస్తుత రాజకీయాల్లో చక్కర్లు కొడుతున్న పేరు..ప్రజాశాంతి పార్టీ తో ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల బరిలో నిలవబోతున్నారు. ఇప్పుడు కెఏపాల్ ఏకంగా వైస్సార్సీపీ ఓట్లను కొల్లగొట్టబోతున్నట్లు మీడియా లో తెగ ప్రచారం అవుతుంది....

మూడో సర్జికల్ స్ట్రైక్ జరిగిందా..?

సర్జికల్ స్ట్రైక్..ఈ పేరు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మారుమోగిపోతుంది. పాక్ ఫై భారత్ చేసిన దాడి నేపథ్యంలో ఈ సర్జికల్ స్ట్రైక్ ప్రచారం అయ్యింది. వాస్తవానికి ఈ సర్జికల్ స్ట్రైక్ మొదటిది కాదు..ఇప్పటికే...

జనసేన బలం..బలహీనతలు

మరో నెల రోజుల్లో ఆంధ్రరాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయి..ఎవరికీ వారే తమ గెలుపుపై ధీమా గా ఉన్నారు. ఏ సభ పెట్టిన..ఏ రోడ్ షో చేసిన జనాలు తండోప తండాలుగా వస్తున్నారు. ఆ జనాలను...

పాకిస్థాన్ పిచ్చి కేసుతో పరిహాసం..

పాకిస్థాన్ కు పిచ్చి ముదురుతోంది.భారత్ ను ఏం చేయలేక ఏం చేయాలో అర్ధం కాక పిచ్చి పిచ్చి కేసుల్ని ఫైల్ చేస్తుంది. పుల్వామా దాడికి ప్రతీకారం గా భారత్ చేసిన యుద్దానికి పాక్...

జనసేన ఈ సీట్లలో గెలుస్తామని ధీమా ఉంది..

ఆట మొదలు అయ్యింది..గెలుపు నీదా..నాదా అంటున్నారు రాజకీయ పార్టీల నేతలు. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల డేట్ ప్రకటించడం తో నేతల్లో టెన్షన్ మొదలు అయ్యింది. ఎవరికీ వారే తమ వ్యూహాలను...

పాక్‌తో భార‌త్ దెబ్బ‌కి చ‌నిపోయింది వీరే

పది రోజుల క్రితం పాక్ లోని బాలాకోట్ జైషే మహమ్మద్ ఉగ్ర క్యాంపుపై భారత్ స్ట్రైక్ ఆపరేషన్ జరిపిన సంగతి తెలిసిందే. ఈ ఆపరేషన్ లో పాక్ ఉగ్రవాదులు దాదాపు 40 నుండి...

టీవీ 5 ని బ్యాన్ చేసిన వైసీపీ..

వైస్సార్సీపీ పార్టీ ప్రముఖ న్యూస్ ఛానల్ టీవీ5 ని బ్యాన్ చేసిందా..అంటే అవుననే చెప్పాలి. గత కొంతకాలంగా వైస్సార్సీపీ పార్టీ ఫై నెగిటివ్ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ మోహన్...

Latest News