జర్నలిస్ట్ సాయి మనోగతం

పవన్ ప్రశ్నలకు జగన్ జవాబిస్తారా ?

ఎన్నికల ప్రచారం నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్..వైస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కి కొన్ని ప్రశ్నలు సంధించారు..వాటికీ సమాదానాలు చెప్పాలంటూ నిలదీశారు..మరి వాటికీ జగన్ స్పందిస్తారో లేదో..కానీ రాజకీయ విశ్లేషకులు...

వంశీ నిజంగా ఎదిరించారా ?

గన్నవరం నుండి తెలుగుదేశం పార్టీ నుండి పోటీ చేస్తున్న వంశీ నిజంగా ఎదిరించారా ?..ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల షెడ్యూల్ రాకముందు కొన్ని మీడియా సంస్థలు ఆంధ్ర...

క‌మ్మ‌కి టీడీపీ, రెడ్డికి వైసీపీ..

ఎప్పుడెప్పుడు వస్తాయా..అని ఏడాదిగా ఎదురుచూస్తున్న సార్వత్రిక ఎన్నికలు మరో 20 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోతున్నాయి. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ , వైస్సార్సీపీ పార్టీ లు పూర్తి స్థాయి అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల...

నాగ‌బాబు చేరిక‌తో ప‌వ‌న్‌కి బ‌లం

మొత్తానికి నాగబాబు తమ్ముడి దగ్గరకు వచ్చాడు. గత కొన్ని రోజులు వెనుకాల ఉంటూ జనసేన పార్టీ కి సపోర్ట్ ఇస్తూ వస్తున్న మెగా బ్రదర్..ఈరోజు పవన్ సమక్షంలో జనసేన కండువా కప్పుకున్నారు. నాగబాబు...

జ‌గ‌న్‌పై ప‌వ‌న్ టీం ఫీలింగ్‌..

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గర పడుతుంది..ఎవరికీ వారే తమ గెలుపు ధీమా గా ఉన్నారు. కానీ వైసీపీ పార్టీ ఫై జనసేన పార్టీ నేతలు , కార్య కర్తల్లో అనేక...

వివేకా కేసు పూట‌కో డ్రామా..

మాజీ మంత్రి..వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి హత్య పూటకో డ్రామా అవుతుంది. ఈ హత్య ను తెలుగుదేశం అధినేత చంద్రబాబు బాగా వాడుకుంటున్నాడు. జగన్ కుటుంబ సభ్యులే ఈ హత్య...

గేదెల‌ను స‌స్పెండ్ చేసి ప‌డేసిన ప‌వ‌న్..

జనసేన సరికొత్త పద్దతికి శ్రీకారం చుట్టారు. తాజాగా జనసేన పార్టీ గేదెల శ్రీనివాస్ (శ్రీనుబాబు) ను పార్టీ నుండి సస్పెండ్ చేయడం. పవన్ కళ్యాణ్ ఈ నెల 14న రాజమండ్రిలో జరిగిన...

టీడీపీకి షాక్‌ల మీద షాక్‌లు

ఏపీ రాజకీయాలు ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ వేడి పెరుగుతుంది..ఇప్పటికే తెలుగుదేశం , వైస్సార్సీపీ , జనసేన , బీజీపీ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించి ప్రచారం లో బిజీ అయ్యాయి....

ఆంధ్రా – తెలంగాణ మ‌ధ్య ఎన్నిక‌లా..?

రాజకీయాలు..తమ స్వార్ధ ప్రయోజనాలకోసం పెట్టుకున్న పేరు..ప్రజలకు మేలు చేయడం పక్కన పెట్టి తమ సొంత లాభాల కోసం రాజకీయాలు చేస్తున్నారు. ఈ రాజకీయాల వల్ల ప్రజలు నష్టపోతున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల...

వివేకానంద‌ని హ‌త్య చేసింది ఎవ‌రో తేలుతుందా..?

వైఎస్‌ రాజశేఖరరెడ్డి సోదరుడు, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి ని అతి దారుణంగా హత్య చేసారు. ప్రస్తుతం ఈ హత్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తుంది. ఎన్నికల సమయంలో ఈ హత్య జరగడం...

Latest News