ఏటీయం లో 4లక్షలు చోరీ

మహబూబ్‌ నగర్‌ జిల్లాలోని ఓ ఏటీయం దొంగల బారిన పడింది. షాద్‌ నగర్  లో ఓ ఎస్‌ బీ హెచ్‌ కు చెందిన ఓ ఏటీయం మిషన్‌ వెనక భాగాన్ని ధ్వంసం చేసిన దుండగులు అందులో ఉన్న డబ్బుతో ఉడాయిచారు. చోరీకి గురైన మొత్తం దాదాపు 4లక్షల వరకూ ఉంటుందని సమాచారం. చోరీ వివరాలు అందిన వెంటనే పోలీసులు, బ్యాంక సిబ్బంధి సంఘ్టనా స్థలానికి చేరుకుని ప్రిస్థితిని సమీక్షించారు. ఏటీయం సెంటర్లో ఉన్న సీసీ కెమెరాలోని వీడియో ఆధారంగా, లాగే ఘటనా స్థలంలో లభించిన వేలిముద్రలను సేకరించి పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.