బ్యాంకులు బంద్..!!

banks-bandhదేశ వ్యాప్తంగా నేడు, రేపు బ్యాంకులు బంద్ కానున్నాయి. వేతన సవరణకు మద్ధతుగా దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగ సంఘాలు సమ్మె చేపట్టడమే ఇందుకు కారణం. ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ రెండు రోజుల పాటు మూత పడే అవకాశం వుంది. కాగా, ప్రవేటు రంగంలోని ఐసీఐసీఐ, హెచ్ డీఏప్ సీ, యాక్సిస్ బ్యాంకుల కార్యకలపాలు మాత్రం యథావిధిగా పనిచేస్తాయి.