ఇంగ్లండ్‌ టార్గెట్‌ 286

dhoni and jadejaకోచిలో ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండవ వన్డేలో భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది. కెప్టెన్ ధోని, రైనా, జడేజాలు అర్ధ శతకాల సాదించడంతో భారత్ భారీ స్కోరును సాధించింది.
భారత్ బ్యాటింగ్ : ధోని 72, జడేజా 61, రైనా 55, కోహ్లీ 37, యువరాజ్ 32
ఇంగ్లాండ్ బౌలింగ్ : ఇంగ్లాండ్ బౌలర్లలో ఫిన్, డెర్న్ బాచ్ రెండేసి వికెట్లు, వోక్స్, ట్రెడ్ వెల్ చెరో వికెట్