శంషాబాద్ విమానాశ్రయంలో రెడ్ అలర్ట్

shamshabad-airportహైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంతోపాటు దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో కేంద్ర ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. ముంబాయి జెట్ ఎయిర్ వేస్ విమానానికి బెదిరింఫు ఫోన్ కాల్స్ వచ్చిన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లో భద్రత పెంచారు. శంషాబాద్ విమానాశ్రయంలో తనిఖీలు చేపట్టారు. మరోపక్క ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సిబ్బందిని వెనక్కి పిలిపించి భద్రతను పెంచింది. అప్రమత్తమయ్యారు.