చిరకాల ప్రత్యర్థిపై ఒక్క మ్యాచ్లోనైనా గెలిసి పరువు నిబెట్టుకోవాలన్నదే ప్రస్తుతం టీమిండియా ముందున్నపెద్ద సవాల్ గా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఆతిధ్య జట్టు ఆఖరిపోరుకు సిద్దమైంది. పాకిస్థాన్తో చివరిదైన మూడో వన్డే ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది. భారత్ బంతితో, బ్యాట్తో తంటాలు పడుతోంది. పాక్ మాత్రం రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతుంది. వెన్నునొప్పితో టీమిండియా కెప్టెన్ ధోనీ ఈ మ్యాచ్ ఆడడం అనుమానంగా మారింది.