ఈ సారైనా గెలిచేనా.. ??

india-newzilandన్యూజిలాండ్-భారత్ ల మధ్య నాలుగు వన్డే ప్రారంభమైంది. టాస్ గెలిచి టీం-ఇండియా బ్యాటింగ్ ఎంచుకొంది. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత్ ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. యువ బ్యాట్స్ మెన్ కోహ్లీ 5, రెహానె 3 పరుగులకే పెలివియన్ బాటపట్టారు. అనంతరం రోహిత్ శర్మ 16,  రాయుడు 1పరుగులతో క్రీజ్ లో వున్నారు. ప్రస్తుతం భారత్ స్కోర్ 23/2. న్యూజిలాండ్ బౌలర్లలో మీల్స్, సౌథీ చెరో వికెట్ తీసుకున్నారు.