భారత్ కు భారీ ఆధిక్యం!

rahaneభారత్ కు భారీ ఆధిక్యం లభించింది. న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో 438 పరుగులు చేసింది. దీంతో.. టీం-ఇండియాకు 246 పరుగుల ఆధిక్యం లభించింది. రహనే(118) టెస్ట్ కెరీర్ లో తొలి టెస్ట్ సెంచరీ సాధించాడు. శిఖర్ ధావన్ 98, ధోనీ 68 పరుగులు చేశారు. కాగా, న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ లో 192పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే.