ఐపీఎల్ వేలం మొదలు!

ipl-7-logoఐపీల్ వేలం మొదలైంది. ఫ్రాచెంజీలు ఆటగాళ్లపై కాసుల వర్షం కురిపించేందుకు రెడీ అయ్యాయి. ఇప్పటికే మురళి విజయ్ ను రూ.  5కోట్లు, కెవిన్ పీటర్సన్ ను రూ. 9 కోట్లకు ఢిల్లీ డేర్ డేవిల్స్ దక్కించుకొంది. యువరాజు, గేల్, కోహ్లీ, డిలివియర్స్ ను బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ దక్కించుకొన్నట్లు తెలుస్తోంది. మరీ.. కొద్దిసేపట్లలో పూర్తి వివరాలు తెలియనున్నాయి.