ఇతర వార్తలు

Other-News

ఘోర రైలు ప్రమాదం.. 16 మంది మృతి

మహారాష్ట్రలోని ఔరంగబాద్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. కర్మాడ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ట్రాక్‌పై నిద్రిస్తున్న వలస కూలీలపై గూడ్స్‌ రైలు దూసుకెళ్లింది. ఈప్రమాదంలో 16 మంది మృతి చెందారు.క్షతగాత్రులను ఔరంగబాద్‌లోని ప్రభుత్వ...

కరోనా కోసం అశ్వగంధపై క్లినికల్ ట్రయల్స్

కరోనా వైరస్ కు మందు కనిపెట్టేందుకు ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. మన దేశంలో కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో బాగంగా ఆయుర్వేద మూలిక అశ్వగంధపై ప్రభుత్వం క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించనుంది.హైడ్రాక్సీ...

తెలంగాణలో కొత్తగా మరో 15 కేసులు

తెలంగాణలో కొత్తగా మరో 15 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 12 కేసులు నమోదుకాగా.. మరో ముగ్గురు వలస కూలీలకు కరోనా...

ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీపై కేసులు

విశాఖపట్నంలో ఎల్‌జీ పాలిమర్‌ గ్యాస్‌ లీకేజ్‌ ఘటనలో బాధితులకు గుర్తింపు పొందిన ప్రైవేటు ఆస్పత్రులలో చికిత్స అందజేస్తే వైద్య ఖర్చులను పూర్తిగా వైఎస్‌ఆర్‌ ఆరోగ్య శ్రీ ట్రస్ట్‌ చెల్లిస్తుందని ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ...

విశాఖలో గ్యాస్‌ లీక్‌ ఘటనపై ఏపీ హైకోర్టు రియాక్షన్

విశాఖలో గ్యాస్‌ లీక్‌ ఘటనపై ఏపీ హైకోర్టు స్పందించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. జనావాసాల మధ్య అలాంటి పరిశ్రమ ఎందుకు...

విశాఖలో భారీ ప్రమాదం

విశాఖలో పెను ప్రపమదం జరిగింది. నగరంలోని గోపాలపట్నం పరిధి ఆర్‌.ఆర్‌.వెంకటాపురంలోని ఎల్‌.జి.పాలిమర్స్‌ పరిశ్రమలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. పరిశ్రమ నుంచి రసాయన వాయువు లీకై 3 కి.మీ మేర వ్యాపించింది....

జీహెచ్‌ఎంసీ లోనే కొత్త కేసులు

తెలంగాణలో ఇవాళ కొత్తగా 11 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. నమోదైన కేసులన్నీ జీహెచ్‌ఎంసీ పరిధిలోనే నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో నమోదైన కరోనా కేసులు...

త్వరలోనే ప్రజా రవాణా

లాక్‌డౌన్‌ కారణంగా నిలిచిపోయిన ప్రజా రవాణా వ్యవస్థ త్వరలో ప్రారంభం కానుందని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడించారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. రవాణా రంగానికి...

రెండు రోజుల్లో దేశ వ్యాప్తంగా మద్యం అమ్మకాలు ఎంత జరిగాయో తెలుసా..?

లాక్ డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా మద్యం షాపులు బంద్ కావడం తో మందు ప్రియులు తట్టుకోలేకపోయారు. బ్లాక్ లో వేలు పోసి మద్యం కోలుగోలు చేసారు. మరికొంతమంది మద్యం దొరకక పోవడం...

షాకింగ్ న్యూస్ : వైన్ షాప్స్ బంద్ ..కారణం అదే

లాక్ డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా మద్యం షాపులు బంద్ కావడం తో మందు ప్రియులు తట్టుకోలేకపోయారు. బ్లాక్ లో వేలు పోసి మద్యం కోలుగోలు చేసారు. మరికొంతమంది మద్యం దొరకక పోవడం...

Latest News