ఆరేళ్ల బాలుడి దారుణ హత్య!

yesh raj kumar

రంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు వద్ద ఆరేళ్ల బాలున్నిగుర్తు తెలియని వ్యక్తులు అత్యంత దారుణంగా హత్య చేశారు. బాలున్ని యష్ రాజ్ కుమార్ గా గుర్తించినట్లు సమాచారం. యశ్ రాజ్ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో ఎల్ కేజీ చదువుతున్నట్లు తెలుస్తోంది. బాలునిపై పెట్రోల్ పోసి అత్యంత కీరాతకంగా హత్య చేశారు. ఈ ఘటన పలువురుని ద్రిగ్బాంతికి గురిచేస్తోంది. పసి బాలున్ని దుండగులు ఎందుకు హత్య చేశారన్నది ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలింపు చేపట్టినట్లు సమాచారం.