జాతీయ వార్తలు

పెట్రోల్ ధరలపై కేంద్ర పెట్రోలియం మంత్రి కీలక వ్యాఖ్యలు

భారత్‌లో ఇతర దేశాలతో పోలిస్తే ఈ రెండేళ్లలో పెట్రోల్ ధరలు అంతగా ఏమీ పెరగలేదని కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. జూన్ 2021 నుంచి జూన్ 2023 మధ్య...

ఇండియా-యూకే వాణిజ్య ఒప్పందం.. యూకే కార్లు, విస్కీపై సుంకం తగ్గింపు!

వచ్చే ఏడాది జాతీయ ఎన్నికలకు ముందే రెండు దేశాలు వాణిజ్య చర్చలను ముగించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇండియా, యూకేలు తమ వివాదాస్పద అంశాలలో చాలా వరకు వైఖరిని తగ్గించుకున్నాయి. ఇండియా-యూకే వాణిజ్య ఒప్పందం...

ఎస్బీఐ రీసెర్చ్‌ రిపోర్టు.. భారత్‌లో వారి ఆదాయం మూడు రెట్లు పెరిగిందట..

గత దశాబ్దంలో మధ్యతరగతి భారతీయుల సగటు ఆదాయం దాదాపు మూడు రెట్లు పెరిగింది. స్టేట్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా రీసెర్చ్ రిపోర్టు తన నివేదికలో తాజాగా ఈ వివరాలను వెల్లడించింది. రానున్న రెండున్నర...

మ్యాట్రిమోనియల్ డేటింగ్ స్కామ్.. హెచ్చరించిన ప్రభుత్వం

ఆర్థిక మంత్రిత్వ శాఖ 'మ్యాట్రిమోనియల్ డేటింగ్ స్కామ్' గురించి హెచ్చరికలు జారీచేసింది. ఇందులో స్కామ్‌స్టర్లు బాధితులు తమ కోసం పంపిన ఖరీదైన బహుమతులను పొందడానికి "భారత కస్టమ్స్‌కి డ్యూటీ ఫీజు" చెల్లించమని కోరుతున్నట్లు...

21ఏళ్లు లీవు లేదు.. రోజుకు 15గంటలు పనే : L&T చైర్మన్

లార్సెన్ & టూబ్రో (L&T) అవుట్‌గోయింగ్ ఛైర్మన్ ఏఎం నాయక్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. తాను కాలేజీలో ఉన్నప్పుడు ఎప్పుడూ క్లాసులకు హాజరయ్యేవాడు కాదట. కానీ గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక...

2వీలర్లపై 18శాతం తగ్గనున్న జీఎస్టీ..

ఎంట్రీ లెవల్ వెహికల్స్ పై ప్రస్తుతం ఉన్న జీఎస్టీని 28శాతం నుంచి 18శాతం తగ్గించాలని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (FADA) కోరింది. దీనికి సంబంధించి లేఖను కేంద్ర మంత్రి నితిన్...

Uddhav Thackeray : ఎన్డీఏలో ఆ మూడు పార్టీలే బలమైనవి.. ఉద్ధవ్ థాక్రే

శివసేన(యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే ఎన్డీఏ కూటమిపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేసారు. ఆ కూటమిలో ఈడీ, ఐటీ, సీబీఐ అనే మూడు పార్టీలే బలంగా ఉన్నాయని సామ్నాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన...

రైతులకు గుడ్ న్యూస్.. దరఖాస్తు చేసుకున్న 6 నిమిషాలకే..

గాంధీనగర్ లో జీ-20 కేంద్ర ఆర్థికమంత్రుల సదస్సులో భాగంగా... రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI.. ఇన్నోవేషన్ పెవిలియన్ హబ్ ఏర్పాటు చేసింది. రైతులకు తక్షణమే క్రెడిట్ కార్డుల జారీ, రుణాలు అందే పైలెట్...

డ్రగ్స్ ఫ్రీ కంట్రీ గా ఇండియా..!

దేశంలో మాదకద్రవ్యాల చిరునామాను శూన్యస్థాయికి తీసుకురావడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. మాదక ద్రవ్యాల అక్రమరవాణా, జాతీయ భద్రత అంశంపై హోం శాఖ...

ఐదేళ్లలో ఎంతమంది భారతీయులు పేదరికం నుండి బయటపడ్డారో తెలిస్తే షాక్ అవుతారు ?

నీతి ఆయోగ్ నివేదిక ‘నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్: ఎ ప్రోగ్రెస్ రివ్యూ 2023’ ప్రకారం 2015-16 మరియు 2019-21 మధ్య రికార్డు స్థాయిలో 13.5 కోట్ల మంది ప్రజలు బహుమితీయ...

Latest News