జాతీయ వార్తలు

ఇఎస్ఐ ప‌థ‌కం కింద కొత్తగా 20.23 ల‌క్ష‌ల మంది ఉద్యోగులు

ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేష‌న్ (ఇఎస్ఐసి - ఉద్యోగుల రాష్ట్ర బీమా కార్పొరేష‌న్‌) తాత్కాలిక వేత‌న ప‌ట్టిక డాటా ప్ర‌కారం మే 2023లో సుమారు 20.23 ల‌క్ష‌ల మంది నూత‌న ఉద్యోగులను...

చంద్రయాన్‌ -3 ప్రయోగానికి సర్వం సిద్ధం.. రేపే నింగిలోకి !

చంద్రయాన్‌ -3 ప్రయోగం కోసం యావత్ భారతదేశం ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. ఈ ప్రయోగానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు(జూలై 14) మధ్యాహ్నం 2 గంటల 35 నిమిషాలకు జియో సింక్రనస్‌...

అధికారిక బంగ్లా ఖాళీ చేసిన రాహుల్ గాంధీ !

పరువు నష్టం కేసులో రెండేళ్లు జైలు శిక్ష పడటంతో రాహుల్ గాంధీ లోక్‌స‌భ స‌భ్య‌త్వం ర‌ద్దు అయింది.నిబంధనల ప్రకారం అనర్హత వేటు పడిన సభ్యులు అధికారక నివాసాన్ని నెల రోజుల్లోగా ఖాళీ చేయాల్సి...

సిక్కింలో భారీ హిమపాతం.. ఆరుగురు మృతి !

సిక్కిం లోని నాథూ లాపర్వత లోయ ప్రాంతంలో భారీ హిమపాతంసంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు పర్యాటకులు మృతి చెందారు. మరో 11 మందికి గాయాలయ్యాయి. పదుల సంఖ్యలో పర్యాటకులు మంచు కింద చిక్కుకుపోయినట్లు...

ప్రభుత్వ ఈ-మార్కెట్ ప్లేస్ జెమ్ ద్వారా రికార్డు స్థాయి కొనుగోళ్లు

ప్రభుత్వ ఈ-మార్కెట్ ప్లేస్ జెమ్ ద్వారా 2022-23 ఆర్ధిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం 2లక్షల కోట్ల రూపాయల కొనుగోళ్లు జరపడం ప్రధానమంత్రి నరేంద్రమోదీ అలోచనలను ప్రతిబింబింపచేస్తోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి...

దాదాపు ఏడు దశాబ్దాల తర్వాత..

ప్రాజెక్ట్‌ చీతాలో భాగంగా నమీబియా నుంచి గతేడాది భారత్‌కు తీసుకొచ్చిన చీతాల్లో ఒకటి నాలుగు కూనలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ ట్విటర్‌ ద్వారా తెలియజేశారు. ‘‘శుభాకాంక్షలు, వన్యప్రాణుల...

యూపీఐ ఛార్జీలపై NPCI క్లారిటీ..

యూపీఐ చెల్లింపులపై అదనపు చార్జీలు వసూలు చేస్తారనే వార్తలు ఇటీవల వైరల్ అవుతున్నాయి. అయితే దీనికి సంబంధించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒక సర్క్యులర్ విడుదల చేసింది. ఆన్‌లైన్ వాలెెట్లు,...

కరోనా కేసులు పెరుగుతున్నాయి.. అప్రమత్తం

దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆరు రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. వైరస్‌ నివారణకు అన్ని రకాల చర్యలు చేపట్టాలని లేఖలు రాసింది. కేసులు అధికంగా నమోదవుతున్న గుజరాత్‌,...

ఆధార్ అప్ డేషన్ 3 నెలలపాటు ఉచితం

యూఐడీఏఐ ఆధార్ అప్ డేషన్ 3 నెలలపాటు ఉచితంగా అందించనుంది. ఆన్‌లైన్‌లో ఆధార్ అప్‌డేట్‌ సౌకర్యాన్ని ఈ ఏడాది మార్చి 15 నుంచి జూన్ 14 వరకూ ఉచితంగా అందిస్తామని భారత విశిష్ఠ...

నిరుద్యోగులకు శుభవార్త.. 9212 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

నిరుద్యోగులకు శుభవార్త. కేంద్ర హోం మినిస్ట్రీ పరిధిలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ విడుదల...

Latest News