జాతీయ వార్తలు

దేశంలో అతిపెద్ద కరెన్సీ నోటు పది వేల రూపాయల నోటని మీకు తెలుసా ?

దేశంలో అతిపెద్ద క‌రెన్సీ నోటు 2000 అని అంద‌రికీ తెలుసు. 2016లో డీమానిటైజ్ చేసిన త‌రువాత దేశంలో అప్ప‌టి వ‌ర‌కు పెద్ద నోట్లుగా ఉన్న 500, 1000 నోటు బ్యాన్ అయింది. ఆ...

గ్రామీణ ప్రాంతాలపై దృష్టి పెట్టాలి – వెంకయ్య నాయుడు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాథమికంగా విద్య, వైద్యం మీద దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ఉచిత పథకాల కంటే ఉచిత విద్య, ఉచిత వైద్యాన్ని...

ఎస్‌బీఐ ప్రొబేషనరీ ఆఫీసర్ల మెయిన్స్‌ పరీక్ష ఫలితాలు విడుదల

ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ శాఖల్లో 1673 ప్రొబేషనరీ ఆఫీసర్ల భర్తీ కోసం నిర్వహించిన మెయిన్స్‌ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. తొలుత నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన వారికి ...

లిక్కర్ స్కాం పై 58 పేజీల రిమాండ్‌ రిపోర్టు.. రిపోర్ట్ లో ఏముంది?

మనీశ్‌ సిసోదియాను ఇవాళ కోర్టులో హాజరు పరిచిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు ఆయనతో పాటు రిమాండ్‌ రిపోర్టును కోర్టుకు సమర్పించారు. 58 పేజీల రిమాండ్‌ రిపోర్టులో ఇప్పటి వరకు వెలుగులోకి రాని...

భారత వాయుసేన కోసం కొత్తగా 70 శిక్షణ విమానాలు

భారత వాయు సేన అవసరాల కోసం హెచ్‌టీటీ-40 రకానికి చెందిన 70 శిక్షణ విమానాలు కొనుగోలు చేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీని కోసం రూ.6 వేల 828 కోట్లు ఖర్చు...

వందేభారత్ రైళ్లు ఇక ప్రైవేటు‌పరం.. కేంద్రం సంచలన నిర్ణయం

దేశవ్యాప్తంగా ఇటీవలే పట్టాలెక్కిన అత్యాధునిక వందే భారత్ ఎక్స్‌ ప్రెస్ రైళ్లకు ప్రయాణికుల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తోంది. ఏపీ-తెలంగాణ సహా వివిధ రాష్ట్రాల్లో ఈ రైళ్లకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటివరకు...

ముచ్చటగా మూడోసారి నటాషాను మనువాడిన హార్దిక్‌ పాండ్యా..

టీమిండియా స్టార్‌ ఆటగాడు హార్దిక్‌ పాండ్యా- నటాషా స్టాంకోవిక్‌ ముచ్చటగా మూడోసారి పెళ్లిపీటలెక్కారు. తాజాగా ఉదయ్‌పూర్‌లో గురువారం రాత్రి హిందూ సంప్రదాయం ప్రకారం కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు మధ్య వేదమంత్రాల సాక్షిగా...

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు…కవిత మాజీ ఛార్టెడ్ అకౌంటెంట్ అరెస్ట్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ, ఈడీ దర్యాప్తు మరింత వేగవంతం చేసాయి. ఈ కేసులో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాజీ ఛార్టెడ్ అకౌంటెంట్‌ గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ అరెస్ట్...

వడ్డీ రేట్లను పెంచిన ఆర్బీఐ… రుణగ్రహీతలపై భారం

ద్రవ్య పరపతి విధాన సమీక్షలో భాగంగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ఆర్థిక నిపుణులు ముందుగా ఊహించినట్లుగానే వడ్డీ రేట్ల పెంపుదలకే గవర్నర్ మొగ్గు చూపారు. ఈ క్రమంలో...

జేఈఈ మెయిన్స్ తొలి సెషన్ ఫలితాలు విడుదల

ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ప్రవేశానికి సంబంధించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్‌ (జేఈఈ) మెయిన్ తొలివిడత పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదల చేశారు. ఎన్‌టీఏ వెబ్‌సైట్‌లో ఫలితాలను ఉంచారు. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1వ...

Latest News