ఇతర రాష్ట్రాలు

కర్ణాటక లో 14 రోజుల సంపూర్ణ లాక్ డౌన్

దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుంది. రోజు వారి కేసుల సంఖ్య 3 లక్షలు దాటుతున్న తరుణంలో ఇప్పటికే పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ విధించాయి. తాజాగా కేసులు కర్ణాటక ప్రభుత్వం కీలక...
Corona Tracker

ఢిల్లీలో ఒక్కరోజే 240 కరోనా మరణాలు, కొత్తగా 23686 కరోనా కేసులు

దేశ రాజధాని ఢిల్లీ లో కొవిడ్‌ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతూ వస్తోంది. గడిచిన 24 గంటల్లో 90,696 కరోనా పరీక్షలు నిర్వహించగా 23,686 కేసులు నిర్ధారణ కాగా తాజా...
Corona Tracker

మహారాష్ట్ర లో కొత్తగా 67,123 కరోనా కేసులు, 419 మరణాలు

దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుంది. దేశంలో నమోదవుతున్న రోజువారీ కేసుల్లో సగానికి పైగా మహారాష్ట్రలోనే వస్తున్నాయి. ప్రస్తుతం లొక్డౌన్ తరహా కర్ఫ్యూ అమలవుతున్న కూడా నమోదవుతున్న కేసులు తగ్గట్లేదు. మహారాష్ట్ర లో...

మహారాష్ట్రలో రేపటినుండి 15 రోజులపాటు లొక్డౌన్ తరహా ఆంక్షలు

దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుంది. దేశంలో నమోదవుతున్నరోజువారీ కరోనా కేసుల్లో సగానికి పైగా మహారాష్ట్రలోని నమోదవుతున్నాయి . ఈ నేపథ్యంలో మహారాష్ట్ర సర్కారు లొక్డౌన్ విధిస్తారు అనుకున్నారు అందరు, కానీ...

ఛత్తీస్‌గడ్‌ రాజధాని రాయ్‌పూర్ లో సంపూర్ణ లొక్డౌన్

దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తుంది. కరోనా నియంత్రణలో భాగంగా ఇప్పటికే పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ విధించాయి. కరోనా వైరస్‌ కేసులు అత్యధికంగా నమోదవుతున్న రాష్ట్రాల్లో ఛత్తీస్‌గడ్‌ ముందు వరుసలో...

పంజాబ్‌లోనూ నైట్ కర్ఫ్యూ మొదలు

పంజాబ్‌లోనూ కరోనా వైరస్‌ ఉద్ధృతి పెరిగింది. రాష్ట్రంలో బయటపడుతోన్న పాజిటివ్‌ కేసుల్లో 80శాతం కేసులు బ్రిటన్ స్ట్రెయిన్ రకానివే ఉండడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. దీంతో వైరస్‌ కట్టడి చర్యల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రాత్రి...

బందీ రాకేశ్వర్‌ సింగ్‌ను విడిచిపెట్టేందుకు మావోయిస్ట్ కమిటీ సుముఖత

బీజాపూర్‌ ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టు కమిటీ స్పందించింది. పోలీసులతో జరిగిన దాడిలో నలుగురు మావోయిస్టులు మృతి చెందారని ప్రకటించింది. పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మాపై దాడికి యత్నించాయని తెలిపింది. పోలీసులు మాకు శత్రువులు...

ఐదు రాష్ట్రాలలో మొదలైన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాలలో లో ఒకే విడతలో పోలింగ్...

428 కోట్ల నగదు సీజ్ చేసిన తమిళనాడు ఎస్‌ఈసీ

రేపు (ఏప్రిల్ 6) తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా, ఆ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌(ఎస్‌ఈసీ) 428 కోట్లు విలువ చేసే బంగారం, నగదు, ఇతరత్రా విలువైన వస్తువులను సీజ్‌ చేసింది. ఓటర్లకు పంచడానికి...

చత్తీస్‌ఘడ్ ఎన్కౌంటర్ : 22 మంది జవాన్లు మృతి, మరో 31 మందికి గాయాలు

చత్తీస్‌ఘడ్ రాష్ట్రం లో బీజాపూర్‌ జిల్లా టారెమ్‌ సమీపంలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సిఆర్పిఎఫ్ జవాన్స్ మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 22 మంది జవాన్స్ చనిపోగా 31 మంది జవాన్స్ గాయపడ్డారు ....

Latest News