వార్తలు

ఎం.ఎస్. మృతిపట్ల సీఎంల సంతాపం

ప్రముఖ హాస్యనటుడు ఎం.ఎస్ నారాయణ మృతిపట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. ఎం.ఎస్ నారాయణ మృతి సినీ పరిశ్రమకు తీరని లోటని కొనియడారు. ప్రముఖ హాస్యనటుడు ఎం.ఎస్ నారాయణ మృతిపట్ల...

కాంగ్రెస్సోళ్లు కళ్లు తెరిచారు.. !!

కాంగ్రెస్సోళ్లకు కళ్లు తెరచుకొన్నాయి. ఢిగ్గీరాజా చేసిన గీతోపదేశంతో భవిష్యత్ కనబడినట్లుంది. ఒక్కసారిగా లేచి మైకులెక్కడ అనేస్తున్నారు. గుంపుగా గులాభి పార్టీపై దండయాత్రకు సిద్దమయ్యారు. తాజాగా, కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ.. తెరాస...

మా పేరును మాకు ఇచ్చేయండీ : రేవంత్

తెదేపా పార్టీ నేతలందరినీ ఎదుర్కోవడం ఒక ఎత్తు. ఆ పార్టీ సీనియర్ నేత రేవంత్ రెడ్డి ఎదుర్కోవడం మరో ఎత్తు. ఈ విషయం తెరాస మరోసారి స్పష్టమైంది. ఎందుకంటే.. రేవంత్ రెచ్చిపోతే అవతలి...

పెద్దన్నభారత పర్యటన షెడ్యూల్ ఇదే !

పెద్దన పర్యటన షెడ్యూల్ ఖరారైంది. భారత గణతంత్ర ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు వస్తోన్న అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పర్యటన షెడ్యూల్ వచ్చేసింది. జనవరి 25 వేకువజామున 4.45కు...

కేజ్రీవాల్ వేసేశాడు..

ఎన్నికలు దగ్గర పడుతుండటంతో.. దేశరాజధాని హస్తిన హీటెక్కుతోంది. పార్టీలన్నీ ప్రచారంలో ముగినిపోయాయి. గత సాధారణ ఎన్నికల్లో సత్తా చాటిన సామాన్యుడు అరవింద్ క్రేజివాల్ మరోసారి పోరాడనున్నాడు. మూణ్నాలకే ముగిసిన ఆప్ ప్రభుత్వ పాలనను.....

కేంద్ర వైద్య బృందాలు వచ్చేస్తున్నాయ్ !

తెలంగాణలో ’స్వైన్ ఫ్లూ’ మహామ్మారి మహా స్పీడుగా విస్తరిస్తోంది. ఈ మహామ్మారి బారినపడి ఇప్పటికే వందల మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే. దీనిపై అప్రమత్తమైన టీ-సర్కారు కేంద్ర సహాయాన్ని అర్థించింది. స్వయంగా...

ఢిగ్గీరాజా మళ్లీ వచ్చాడు.. !!

’దిగ్విజయ్ సింగ్’ ఈ పేరు సాధారణ ఎన్నికలకు ముందు దిగ్విజయంగా మారుమ్రోగిన పేరు. కాంగ్రెస్ శ్రేణులు ముద్దుగా (ప్రేమగా).. ఢిగ్గీరాజా అని పిలుచుకుంటారు. రాష్ట్ర విభజనకు ముందు ఢిగ్గీరాజా హవా అంతా...

బీబీనగర్‌ లో ‘ఎయిమ్స్’

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి మంజూరుచేసిన 'ఎయిమ్స్'ను ఎక్కడ నెలకొల్పనున్నారనే ఉత్కంఠకు తెరపడింది. నల్గొండ జిల్లా బీబీనగర్‌లోని నిమ్స్ ప్రతిపాదిత ప్రాంగణంలోనే ’ఎయిమ్స్’ను ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. నిన్న...

స్వైన్‌ఫ్లూపై సహకరించండి : కేసీఆర్

స్వైన్‌ఫ్లూపై తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టిసారించింది. రోజు రోజుకి స్వైన్‌ఫ్లూ కేసులో పెరుగుతుండటంతో.. స్వయంగా ముఖ్యమంత్రి రంగంలోకి దిగారు. స్వైన్‌ఫ్లూపై స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక బృందం...

టీఆర్ఎస్ నేత ఎల్లారెడ్డి ఇక లేరు..

మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత ఎల్లారెడ్డి నిన్న రాత్రి మరణించారు. ఆయన వయస్సు 75 ఏళ్లు. ఆయన ఇంటిలో పడిపోవడంతో ఫ్యామిలీ సభ్యులు నిమ్స్‌ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ...

Latest News