వార్తలు

రాష్ట్రపతికి పయ్యావుల లేఖ!

రాష్ట్ర విభజన తీరును వ్యతిరేకిస్తూ.. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ లేఖ రాశారు. రాష్ట్రాల సంప్రదింపుల మేరకు విభజన చేయాలని రాజ్యాంగంలో పేర్కొన్నారని పయ్యావుల లేఖ పేర్కొన్నట్లు...

నవంబర్ 1 విద్రోహదినం : టీ-జేఏసీ

నవంబర్ ఒకటవ తేదీని విద్రోహ దినంగా పాటించాలని తెలంగాణ రాజకీయ జేఏసీ పిలుపునిచ్చింది. ఆ రోజున తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని తెలంగాణ ప్రజలకు జేఏసీ సూచించింది. అంతేకాకుండా.. టీ జేఏసీ ఢిల్లీ...

ప్రధానికి బాబు లేఖ!

రాష్ట్రంలో వరదల కారణంగా వాటిల్లిన నష్టంపై ప్రధాని మన్మోహన్ సింగ్ కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. రాష్ట్రంలో వరదలు, వర్షాల వల్ల నష్టపోయిన బాధితులను కేంద్రం ఆదుకోవాలని లేఖలో పేర్కొన్నట్లు...

కాంగ్రెస్ లోనించి తెలుగుదేశంలోకి వలసలు!!

ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు అవుతాయంటారు, బహుశా ఇదేనేమో. క్రితం సంవత్సరం అంతా తెలుగుదేశం నించి ఫలానా నాయకుడు వెళ్తున్నాడు అంటూ పత్రికలు రాసేవి. చివరికి ఇద్దరు ముగ్గురు మినహా ఎవ్వరూ పోక...

కేశవరావు.. ఇది సరికాదు!

ప్రజలు కాంగ్రెస్ ను నమ్మట్లేదన్న కేశవరావు వ్యాఖ్యలను ఖడించారు కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్. కాంగ్రెస్ పార్టీ లో పుట్టిపెరిగి పదవులు అనుభవించి ఇప్పుడు ఇలాంటి వాఖ్యలు చేయడం తగదన్నారు. ఎక్కువగా భజన...

3500 కోట్ల రూపాయల నష్టం !

రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల కారణంగా 3500 కోట్ల రూపాయల నష్టం సంభవించినట్లు వ్యవసాయ శాఖమంత్రి రఘవీరా వెల్లడించారు. 11.42 లక్షల హెక్టర్లలో రైతులు పంట నష్టపోగా.... రాష్ట్రవ్యాప్తంగా 53 మంది మృతి...

సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నా: కావూరి

తానిప్పటికీ సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నానని కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు స్పష్టం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఆయన మాట్లాడుతూ..రాష్ట్రం విడిపోతే ఆ ప్రాంతానికి ముఖ్యమంత్రి పదవి పొందవచ్చననే అభిప్రాయంతోనే, విభజన కోసం...
sonia

సీమాంధ్రలో పర్యటనకు సోనియా.. ?

రాష్ట్రంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పర్యటించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు ముంపునకు గురైనప్రాంతాల్లో ప్రధాని మన్మోహన్ సింగ్ తో కలసి సోనియా పర్యటించే అవకాశం వున్నట్లు తెలుస్తోంది....

తీర్మాణం అసెంబ్లీకి రావాల్సిందే : ఉండవల్లి

విభజనపై కేంద్రం వడివడిగా అడుగులు వేస్తుంటే.. మరోవైపు సీమాంధ్ర నేతలు ఆ ప్రయత్నాన్ని ఆపడానికి చకచక పావులు కదుపుతున్నారు. తాజాగా, ఎంపీ ఉండవల్లి ఆర్టికల్‌ 3ని తెరపైకి తీసుకువచ్చారు. దీని ప్రకారం ’విభజన...

సీఎం వైఖరిలో తప్పులేదు !

కిరణ్ కొందరు మంత్రులు మద్దతు పలుకున్నారు. సమైక్యాంధ్రకు మాత్రమే కిరణ్ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నాంటూ.. ఇటీవల పెద్ద ఎత్తున తెలంగాణ వాదులు విరుచుపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. మంత్రి శైలాజనాథ్ కిరణ్ కు...

Latest News