వార్తలు

దేశభక్తిలో కల్తీ వుండకూడదు : మోడీ

తల్లిపాలలో కల్తీ ఉండదని, అలాగే దేశభక్తిలో కూడా కల్తీ ఉండకూడదని గుజారాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ అన్నారు. నర్మదా నది తీరంలో ఏర్పాటు చేసిన సర్దార్ విగ్రహానికి మోడీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా...

అఖిలపక్ష భేటీ జాప్యం కోసం కాదు : విహెచ్

కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మరో అఖిలపక్ష భేటీ పై నేతల్లో భిన్న స్వరాలు వినిపిస్తున్న నేపధ్యంలో అఖిలపక్ష భేటీను సమర్ధించారు రాజ్యసభ సభ్యుడు వి. హనమంతురావు . తెలంగాణపై జాప్యం కోసం...

తెలంగాణ ఏర్పాటు తధ్యం : బస్వరాజు

రాష్ట్ర విభజనసై ఎన్ని అఖిలపక్ష కమిటీలు వేసిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తథ్యమని రాష్ట్రమంత్రి బస్వరాజు సారయ్య అభిప్రాయ పడ్డారు. విభజన తర్వాత సీమాంధ్ర ప్రజలకు కావాల్సిన ప్రయోజనాలకోసమే ఈ అఖిలపక్ష సమావేశాన్ని...

విజయమ్మకు చేదు అనుభవం!

వైకాపా గౌరవాధ్యక్షురాలు విజయమ్మకు చేధు అనుభవం ఎదురైంది. ఖమ్మం జిల్లాలో వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లిన విజయమ్మ వెళ్లారు. అయితే, కొందరు తెలంగాణ వాదులు ఆమె కాన్వాయ్ పై కోడిగుడ్లతో దాడి చేశారు....

అన్నదాతలను ఆదుకోవాలి : బాబు

రాష్ట్రంలో అధిక వర్షం, వరదల వల్ల అపార నష్టం కలిగిందని.. దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించాలని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. ఈ విషయంపై ప్రధాని మన్మోహన్ సింగ్ కు...

రుణమాఫీ కోసం ప్రయత్నిస్తా..!

ఉత్తరాంధ్ర జిల్లాల్లో సీఎం పర్యటన ప్రశాంతంగా జరిగింది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులను సీఎం పరామర్శించారు. కేంద్రం నుంచి సహాయ సహకారాలు అందించడానికి కృషి చేస్తానని ఆయన అన్నారు. నష్టపోయిన రైతులకు...

అఖిలపక్షంపై భిన్నాభిప్రాయాలు.. !

తెలంగాణ ఏర్పాటుపై మరో ’అఖిలపక్ష సమావేశం’పై ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే నిన్న వెల్లడించిన విషయం తెలిసిందే. నవంబర్ 7వ తేదిన ఈ సమావేశం జరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది....

విభజనపై మరో అఖిలపక్షం!

తెలంగాణపై కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే మరో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఏర్పాటు నేపద్యంలో.. ఎలాంటి మార్గదర్శకాలను అనుసరించాలన్నదానిపై రాజకీయ పార్టీల అబిప్రాయాలను తీసుకోవడానికి గాను ఈ...

ఢిల్లీ వెళ్లేందుకు జగన్ కు అనుమతి!

వైకాపా అధినేతకు కష్టాలు తీరినట్లే కనిపిస్తున్నాయి. తాజాగా, సీబీఐ కోర్టు జగన్ హైదరాబాద్ ను విడిచి వెళ్లేందుకు అనుమతినిచ్చింది. కానీ, బయటికి వెళ్లే ముందు రెందురోజుల ముందు న్యాయస్థానానికి తెలియజేయాల్సివుంటుంది. ఈ మేరకు...

రాష్ట్రపతికి పయ్యావుల లేఖ!

రాష్ట్ర విభజన తీరును వ్యతిరేకిస్తూ.. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ లేఖ రాశారు. రాష్ట్రాల సంప్రదింపుల మేరకు విభజన చేయాలని రాజ్యాంగంలో పేర్కొన్నారని పయ్యావుల లేఖ పేర్కొన్నట్లు...

Latest News