వార్తలు

అధిష్ఠానం బహిర్గతం చేయదు

తెలంగాణ ర్రాష్ర్ట ఏర్పాటుపై సంకేతాలు వస్తున్నాయని ఆ ప్రాంత నేతలు చేస్తున్న ప్రచారాన్ని గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు కొట్టిపారేశారు. గుంటూరు విద్యార్థి జేఏసీ చేపట్టిన మహాశాంతి యాగాన్ని కావూరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ......

తెలంగాణ ఇచ్చే దిశగా అధిష్ఠానం?

తెలంగాణ ప్రాంత మంత్రులు ఈరోజు(బుధవారం) మంత్రి జానారెడ్డి చాంబర్ లో భేటీ అయ్యారు. అనంతరం మంత్రి జానారెడ్డి మాట్లాడుతూ… తెలంగాణ ఇచ్చే దిశగా అధిష్ఠానం అడుగులు వేస్తుందని తెలిపారు. తెలుగు ప్రజలందరికి సోనియాగాంధీ...

రాజీ ప్రసక్తే లేదు : కోదండరాం

హైదరాబాద్ రాజధానిగా ప్రత్యేక తెలంగాణ రాష్ర్టం ఏర్పాటు విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని తెలంగాణ పొలిటికల్ జేఏసీ కన్వీనర్ కోదండరాం స్పష్టం చేశారు. ఊహాగానాలపై స్పందించాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో...

సంతకాలతో జనం కళ్ళు పొడుస్తారా : యనమల

వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్దోషి గా వైకాపా కోటి సంతకాల కార్యక్రమం చేపట్టి ఆ సంతకాల ప్రతులను రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీకి అందించడం పట్ల ఇతర రాజకీయ పార్టీలను నుండి తీవ్ర వ్యతిరేకత...

హైదరాబాద్ ప్రత్యేక రాష్ట్రం కావాలి

హైదరాబాద్ ను ప్రత్యేక రాష్ట్రం చేయాలని డిమాండ్ మళ్ళీ తెరమీదకు వచ్చింది. ఒకవేళ రాష్ర్ట విభజన అనివార్యమైతే హైదరాబాద్ ను ప్రత్యేక రాష్ట్రం చేయాలని రాష్ట్ర మంత్రులు దానం నాగేందర్, ముఖేష్ గౌడ్ లు స్పష్టం చేశారు....

1700 కి.మీ దాటిన బాబు యాత్ర

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన “వస్తున్నా ... మీకోసం” పాదయాత్ర 1700 కి.మీ మైలు రాయిని దాటింది. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో కొనసాగుతున్న “వస్తున్న.. మీకోసం”.. నేలకొండపల్లి మండలం...

అక్బరుద్దీన్ పై బిగుస్తున్న ఉచ్చు

ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ పై కేసుల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా అక్బర్ పై పీటీ వారెంట్ జారీ అయింది. 2005లో అప్పటి కలెక్టర్ ను దూషించిన కేసులో ఈ వారెంట్ జారీ...

మేము వారిలా కాదు : సీఎం

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విపక్షాల తరహాలో అధికారం కోసం ఉచిత వాగ్ధానాలు చేయమని పరోక్షంగా తెదేపా, వైకాపాల పాదయాత్రలను ఎద్దేవా చేశారు. మన బియ్యం పథకం ప్రారంభం సందర్భంగా సీఎం మాట్లాడుతూ … ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేల...

చంద్రబాబుకు సమైక్య సెగ తప్పదా!!!

ప్రత్యేక రాష్ట్రం సెగనుండి ఏదోలా తప్పించుకుని తెలంగాణాలో తన "వస్తున్నా మీకోసం" పాదయాత్రను కొనసాగిస్తున్న చంద్రబాబుకు ఇప్పుడు సమైక్య వాదుల సెగ తప్పేలా కనిపించడం లేదు. కరడుకట్టిన సమైక్యవాదిగా ఆది నుండీ పేరు...

“మన బియ్యం” ప్రారంభం

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన “మన బియ్యం” పథకాన్ని సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ లో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు బొత్స, శ్రీధర్ బాబు, దానం, ఉత్తమ్...

Latest News