వార్తలు

జార్ఖండ్‌లో రాష్ర్టపతి పాలన?

జార్ఖండ్‌ లో రేపోమాపో రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికార భారతీయజనతా పార్టీకి జేఎంఎం మద్ధతు ఉపసంహరించుకోవడంతో ప్రభుత్వం పడిపోయిన విషయం తెలిసిందే. దీంతో సీఎం అర్జున్‌ముండా కూడా గవర్నర్‌కు రాజీనామా పత్రాన్ని సమర్పించారు. ఈ క్రమంలో...

తూచ్‌… ఆరు కాదు ఏప్రిల్‌ నుండి తొమ్మిది

సబ్సిడీ సిలిండర్ల సంఖ్యను కేంద్రం 9కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 2013 ఏప్రిల్‌ నుంచి ఈ పెంపు అమలుల్లోకి వస్తుందని కేంద్రం ప్రకటించింది. సబ్సిడీ సిలిండర్లను ఆరుకు పరిమితం చేస్తూ గత ఏడాది...

అధ్యక్షుడితో విభేదాల్లేవ్‌ : మోత్కుపల్లి

తెలంగాణా అంటూనే తెలుగుదేశం పార్టీలో అందరికీ ఠకీమని గుర్తొచ్చే నేత తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, తుంగతుర్తి శాసనసభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు. అయితే గతకొంత కాలంగా ఎందుకనో మోత్కుపల్లి సైలెంట్‌ అయిపోవడం, పెద్దగా...

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఢిల్లీ పయనం

తెలంగాణపై కేంద్రంలో కదలిక మొదలైనట్టు కనిపిస్తుంది. తాజగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్ని మాథ్యూ, డీజీపీ దినేష్ రెడ్డిలు ఈరోజు  (గురువారం) హుటాహుటీన ఢిల్లీ పయనమయ్యారు. ఈ రోజు సాయంత్రం నగరంలో రాష్ర్టపతి...

పోటాపోటీగా సమావేశాలు

రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. తెలంగాణ అంశంపై కేంద్రం కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఇరుప్రాంతాల నేతలు పోటాపోటీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోరుతూ గన్ పార్క్ వద్ద తెలంగాణ రాజకీయ...

హోంమంత్రిని కలిసిన పీఠాధిపతులు

కమలానంద భారతిని అక్రమంగా అరెస్టు చేశారని ఆయన్ని వెంటనే విడుదల చేయాలని కోరుతూ కొందరు స్వాములు హోంమంత్రి సబితాఇంద్రారెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. కమలానంద స్వామిని భేషరతుగా విడుదల చేయాలని కోరుతూ పీఠాధిపతులు...

పోలీస్ రిపోర్టులో అక్భర్ లీలలు!

ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అరెస్టయిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీపై ఉచ్చు నానాటికీ బిగుస్తుంది. మత వైషమ్యాలు రెచ్చగొట్టటం, రాజద్రోహం కేసులు అక్బరుపై నమోదైన విషయం...

మినిస్టర్స్ క్వార్టర్స్ వద్ద ఉద్రిక్తత

మినిస్టర్స్ క్వార్టర్స్ వద్ద గురువారం ఉద్రిక్తత నెలకొంది. మినిస్టర్స్ క్వార్టర్స్ వద్ద సీమాంధ్ర కాంగ్రెస్ నేతల సమావేశం నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. ఓయూ జేఏసీ విద్యార్థులతో పాటు, ఈ సమావేశాన్ని అడ్డుకునేందుకు...

తెలంగాణ ఇవ్వొచ్చు : టీజీ

కేంద్రం ఈ నెల 28లోగా తెలంగాణపై నిర్ణయం ప్రకటిస్తామని చెప్పిన నేపథ్యంలో ఇటు తెలంగాణ అటు సీమాంధ్ర రాజకీయ నాయకులు తమ తమ వాదనలు గట్టిగా వినిపిస్తున్నారు. కేంద్రంలో మారే రాజకీయ పరిణామాలను...

అధిష్ఠానం బహిర్గతం చేయదు

తెలంగాణ ర్రాష్ర్ట ఏర్పాటుపై సంకేతాలు వస్తున్నాయని ఆ ప్రాంత నేతలు చేస్తున్న ప్రచారాన్ని గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు కొట్టిపారేశారు. గుంటూరు విద్యార్థి జేఏసీ చేపట్టిన మహాశాంతి యాగాన్ని కావూరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ......

Latest News