ఇతర వార్తలు

Other-News

హైదరాబాద్ లో కరోనా తో బ్యాంకు మేనేజర్ మృతి

హైదరాబాద్ మహానగరంలో కరోనా కేసులు విజ్ర్బిస్తున్నాయి. తాజాగా కోఠిలోని ఓ బ్యాంక్ మేనేజర్ కోవిడ్‌ కారణంగా ప్రాణాలు వదలడం షాక్ కు గురి చేస్తుంది. మేనేజర్ వైరస్ వల్ల చనిపోవడంతో ఆ...

ముచ్చట్లే కరోనా కేసులు పెరగడానికి కారణం ..

లాక్ డౌన్ 4 కు వచ్చినప్పటికీ ఇండియా లో మాత్రం కరోనా పాజిటివ్ కేసులు తగ్గడం లేదు. రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా కేంద్రం కుటుంబ, ఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా...

కరోనా కేసుల్లో ఇండియా సరికొత్త రికార్డు

లాక్ డౌన్ 4 కు వచ్చినప్పటికీ ఇండియా లో మాత్రం కరోనా పాజిటివ్ కేసులు తగ్గడం లేదు. రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా కేంద్రం కుటుంబ, ఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా...

రైల్వే ప్రయాణికులకు కొత్త రూల్

రీసెంట్ గా కేంద్రం వలస కూలీలను తమ గమ్యస్థానాలకు చేర్చేందుకు శ్రామిక్ ట్రైన్స్ ఏర్పటు చేసిన సంగతి తెలిసిందే. అలాగే కొన్ని ప్రత్యేక ట్రైన్స్ సైతం తీసుకొచ్చారు. ఈ రైళ్లలో ప్రయాణం చేస్తున్న...

వలస పక్షులతో రాహుల్ మాటామంతి

లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయి తీవ్ర అవస్థలు ఎదుర్కొంటూ తమ స్వస్థలాలకు నడుచుకుంటూ వెళ్తున్న వలస కూలీలను కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కలిశారు. దిల్లీలోని సుఖ్‌దేవ్‌ విహార్‌ ఫ్లైఓవర్‌ వద్ద వారిని...

తెలంగాణలో మరో 55 కేసులు

తెలంగాణలో ఇవాళ మరో 55 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1509కి చేరింది. తాజాగా వచ్చిన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 44 నమోదయ్యాయి. ఇవాళ మరో...

ముంబయిలో ఒక్కరోజే 884 కేసులు

దేశ ఆర్థిక రాజధాని నగరం ముంబయిలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం కొనసాగుతోంది. ఒక్క ముంబయి మహా నగరంలోనే రికార్డు స్థాయిలో ఈ రోజు 884 కేసులు; 41 మరణాలు నమోదయ్యాయి. దీంతో...

ఒడిశాలో కరోనా కలకలం రేపుతోంది..

కరోనా మహమ్మారి ఒడిశా లో ఓ రేంజ్ లో పెరిగిపోతుంది. మొదట్లో దేశమంతటా కరోనా ఉదృతి ఎక్కువగా ఉన్నప్పటికీ ఒడిశాలో మాత్రం కరోనా ప్రభావం పెద్దగా కనిపించలేదు. కానీ గత వారం, పది...

కరోనా దెబ్బకు మరో ఇద్దరు పోలీసులు మృతి

కరోనా మహమ్మారి విలయతాండవం ఇంకా తగ్గడం లేదు. ముఖ్యంగా ముంబై నగరాన్ని ఈ వైరస్ అతలాకుతలం చేస్తుంది. ఈ వైరస్ దెబ్బకు ఇప్పటికే వందలాది మంది మరణించగా..తాజాగా మరో ఇద్దరు పోలీసులు ప్రాణాలు...

శ్రీవారి లడ్డూ అమ్మకాలు షురూ

తిరుమల తిరుపతి దేవస్థాన శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలు ఈ రోజు ఉదయం నుంచి మళ్లీ ప్రారంభమయ్యాయి. కరోనా విజృంభణ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా నిలిచిపోయిన అమ్మకాలు షురూ అయ్యాయి.వీటిని ప్రధాన...

Latest News