తెలంగాణలో మరో 55 కేసులు
తెలంగాణలో ఇవాళ మరో 55 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1509కి చేరింది. తాజాగా వచ్చిన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలోనే 44 నమోదయ్యాయి. ఇవాళ మరో...
ముంబయిలో ఒక్కరోజే 884 కేసులు
దేశ ఆర్థిక రాజధాని నగరం ముంబయిలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం కొనసాగుతోంది. ఒక్క ముంబయి మహా నగరంలోనే రికార్డు స్థాయిలో ఈ రోజు 884 కేసులు; 41 మరణాలు నమోదయ్యాయి. దీంతో...
ఒడిశాలో కరోనా కలకలం రేపుతోంది..
కరోనా మహమ్మారి ఒడిశా లో ఓ రేంజ్ లో పెరిగిపోతుంది. మొదట్లో దేశమంతటా కరోనా ఉదృతి ఎక్కువగా ఉన్నప్పటికీ ఒడిశాలో మాత్రం కరోనా ప్రభావం పెద్దగా కనిపించలేదు. కానీ గత వారం, పది...
కరోనా దెబ్బకు మరో ఇద్దరు పోలీసులు మృతి
కరోనా మహమ్మారి విలయతాండవం ఇంకా తగ్గడం లేదు. ముఖ్యంగా ముంబై నగరాన్ని ఈ వైరస్ అతలాకుతలం చేస్తుంది. ఈ వైరస్ దెబ్బకు ఇప్పటికే వందలాది మంది మరణించగా..తాజాగా మరో ఇద్దరు పోలీసులు ప్రాణాలు...
శ్రీవారి లడ్డూ అమ్మకాలు షురూ
తిరుమల తిరుపతి దేవస్థాన శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలు ఈ రోజు ఉదయం నుంచి మళ్లీ ప్రారంభమయ్యాయి. కరోనా విజృంభణ నేపథ్యంలో విధించిన లాక్డౌన్ కారణంగా నిలిచిపోయిన అమ్మకాలు షురూ అయ్యాయి.వీటిని ప్రధాన...
చైనాని బీట్ చేసిన భారత్
కరోనా వైరస్ వ్యాప్తి, మరణాల సంఖ్య భారీగా పెరిగిపోతున్నాయి. కరోనా పుట్టినిల్లు చైనాలో ఇప్పటి వరకు మొత్తం 82,940 కేసులు నమోదు కాగా భారత్లో అంతకుమించి కేసులు నమోదయ్యాయి.భారత్లో కరోనా...
ఏపీ ఆర్టీసి కి కేసీఆర్ బ్రేక్
లాక్డౌన్తో హైదరాబాద్లో ఉండిపోయిన ఆంధ్రప్రదేశ్కు చెందినవారిని ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్లో తీసుకొచ్చేందుకు వీలుగా శనివారం నుంచి సర్వీసులు నడపాలనే ప్రతిపాదనను వాయిదా వేశారు.హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో 13 వేల మంది...
చికెన్ ధర మండిపోతుంది బాసూ
మొన్నటి వరకు కరోనా భయంతో కోడి మాంసాన్ని ముట్టని ప్రజలు ఇప్పుడు తిందామన్నా ధరలు చూసి వెనక్కి తగ్గే పరిస్థితి ఏర్పడింది. చికెన్ ధరలు గుండెలు గుభేల్మనిపిస్తున్నాయి. ఈసారి కిలో చికెన్ ధర...
ఉత్తర్ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం
ఉత్తర్ప్రదేశ్లోని ఔరయ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ట్రక్కులు ఢీకొన్న ఘటనలో 23 మంది మృతి చెందగా, 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స...
కేంద్రం, ఆర్బీఐకి సుప్రీం నోటీసులు
లాక్ డౌన్ కారణంగా మధ్య తరగతి ప్రజలు, బలహీన వర్గాల ప్రజలకు ఊరట కలిగించే ఉద్దేశంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణ చెల్లింపులపై మూడు నెలల మారటోరియం విధించిన సంగతి తెలిసిందే.అయితే,...



















