ఇతర వార్తలు

Other-News

పది పరిక్షలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఏపీ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంది. పదో తరగతికి నిర్వహించే 11 పేపర్లను 6కు కుదించింది. అంటే ఇప్పటి వరకు పదో తరగతిలో 11 పేపర్లను రాసిన విద్యార్థులు ఈ ఏడాది...

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం రాపర్ల సమీపంలో మిర్చి కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ రోడ్డు ప్రమాదానికి గురైంది. ట్రాక్టర్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న...

తెలంగాణలో కొత్తగా 47 కేసులు

తెలంగాణలో ఇవాళ కొత్తగా 47 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. నమోదైనవాటిలో జీహెచ్‌ఎంసీ పరిధిలో 40 కేసులు, రంగారెడ్డి జల్లాలో 2, మరో ఇద్దరు వలస కార్మికులకు...

ఏపీ లో కొత్తగా 36 కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 9,256 నమూనాలు పరీక్షించగా 36 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు...

కాటేదాన్‌ అండర్‌ బ్రిడ్జి వద్ద చిరుత

లాక్‌డౌన్‌ కారణంగా వాహనాల సంచారం కాస్త తగ్గడంతో అటవీ జంతువులు యథేశ్చగా తిరుగుతున్నాయి. ఈక్రమంలో రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి సమీపంలోని కాటేదాన్‌ అండర్‌ బ్రిడ్జి రోడ్డుపై కాటేదాన్‌ అండర్‌ బ్రిడ్జి వద్ద...

దేశంలో కొనసాగుతున్న కరోనా ఉదృతి

దేశంలో రోజురోజుకూ కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 3722 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. అదే సమయంలో 134...

మద్యం ప్రియులకు మహరాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు

దాదాపు 45 రోజుల తర్వాత మద్యం షాపులు ఓపెన్ కావడం తో మద్యం బాబులు పండగ చేసుకుంటున్నారు. ఇష్టపూర్తిగా మద్యం తాగుతూ కిక్ పెంచుకుంటున్నారు. అయితే మద్యం దుకాణాల వద్ద మద్యం...

ఖైరతాబాద్ గణేశుడికి కరోనా దెబ్బ

ఖైరతాబాద్ గణేష్ అంటే తెలియని వారు ఉండరు. ప్రపంచ వ్యాప్తంగా ఖైరతాబాద్ గణేశుడికి ఎంతో మహిమ ఉంది. అలాంటి మహిమ గల గణనాథుడికి ఈసారి కరోనా దెబ్బ తగిలింది. కరోనా వైరస్ నేపథ్యంలో...

హైదరాబాద్ లో మెట్రో పరుగులు..?

లోక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన మెట్రో సేవలు మళ్లీ మొదలు కాబోతున్నాయి. కేసీఆర్ రాష్ట్రంలో లాక్ డౌన్ ను ఈ నెల 29 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ రాష్ట్రంలో...

దేశంలో పెరుగుతున్న కరోనా మరణాలు

దేశంలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 3244 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 70,756 చేరింది. నిన్న ఒక్కరోజే...

Latest News