ఖైరతాబాద్ గణేశుడికి కరోనా దెబ్బ
ఖైరతాబాద్ గణేష్ అంటే తెలియని వారు ఉండరు. ప్రపంచ వ్యాప్తంగా ఖైరతాబాద్ గణేశుడికి ఎంతో మహిమ ఉంది. అలాంటి మహిమ గల గణనాథుడికి ఈసారి కరోనా దెబ్బ తగిలింది. కరోనా వైరస్ నేపథ్యంలో...
హైదరాబాద్ లో మెట్రో పరుగులు..?
లోక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన మెట్రో సేవలు మళ్లీ మొదలు కాబోతున్నాయి. కేసీఆర్ రాష్ట్రంలో లాక్ డౌన్ ను ఈ నెల 29 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ రాష్ట్రంలో...
దేశంలో పెరుగుతున్న కరోనా మరణాలు
దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 3244 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 70,756 చేరింది. నిన్న ఒక్కరోజే...
ఏపీలో కొత్త కేసులు 33
ఆంధ్రప్రదేశ్లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో నిర్వహించిన కొవిడ్ పరీక్షల్లో 33 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ తాజా బులిటెన్లో తెలిపింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి...
మద్యం బాటిల్ లో కప్పు ను చూసి మందుబాబులు షాక్ ..
దాదాపు 45 రోజుల తర్వాత మద్యం షాపులు ఓపెన్ కావడం తో మద్యం బాబులు పండగ చేసుకుంటున్నారు. ఇష్టపూర్తిగా మద్యం తాగుతూ కిక్ పెంచుకుంటున్నారు. కాగా తాజాగా మైలాడుదురై జిల్లా, శీర్గాళిలో...
జీహెచ్ఎంసీలోనే కేసులు
జీహెచ్ఎంసీ పరిధిలోనే అత్యధికులకు కరోనా నిర్ధారణ అవుతుండడం అధికార వర్గాలను కాస్తంత ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇవాళ తెలంగాణలో 33 కొత్త కేసులు నమోదు కాగా, వాటిలో 26 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే గుర్తించారు.ఏడుగురు...
రేపు ఆన్లైన్ బుకింగ్ షురు
ఈ నెల 12 నుంచి రైలు సర్వీసులు ప్రారంభించడానికి రైల్వే సిద్ధమైంది. దిల్లీ నుంచి 15 సర్వీసులను ప్రత్యేక రైళ్లుగా నడపాలని నిర్ణయించింది. దేశంలోని 15 ముఖ్య నగరాలకు ఈ రైళ్లను నడపనున్నారు....
గన్ పై చినబాబు ఫైర్
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత నారాలోకేశ్ మరోమారు మండిపడ్డారు. రాష్ట్రంలో విద్యుత్ బిల్లుల పేరిట కొత్త దోపిడీ ప్రారంభమైందని ఆరోపించారు.రాష్ట్రంలో విద్యుత్ బిల్లులు పెంచేసి విద్యుత్ వినియోగం తగ్గిస్తున్నారంటూ సెటైర్లు...
బీఎస్ఎఫ్ లో కొత్తగా 18 కేసులు
భారత్ లో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. అటు పారా మిలిటరీ బలగాల్లోనూ ఈ రక్కసి ఛాయలు వేగంగా వ్యాపిస్తున్నాయి. ఇప్పటివరకు పారా మిలిటరీ దళాల్లో కరోనా బారినపడిన వారి సంఖ్య 750కి...
మోడీ మీటింగ్ .. ఇదే టాపిక్
సోమవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడనున్న విషయంలో తెలిసిందే. ఈ సమావేశంలో రెండు సెషన్లుగా జరగనున్నట్లు సమాచారం. తొలి సెషన్ మధ్యాహ్నం 3:30 నుంచి 5:30 వరకు...


















