విరాట్ దంపతుల పెద్ద మనసు
మహారాష్ట్రలో కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ ముంబయి పోలీస్ సంక్షేమానికి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆయన సతీమణి అనుష్క శర్మ విరాళం అందజేశారు. ఒక్కొక్కరు రూ.5లక్షల చొప్పున ఇచ్చినట్టు ముంబయి...
మీరు డాక్టర్ అయితే చాలు.. అమెరికా గ్రీన్ కార్డ్
అగ్ర రాజ్యం అమెరికా కొత్త నిర్ణయం తీసుకుంది దాదాపు 40వేల గ్రీన్ కార్డులను విదేశీ డాక్టర్లు, నర్సులకు తక్షణమే జారీ చేయాలంటూ అమెరికా కాంగ్రెస్ ఉభయ సభల్లోనూ బిల్లును ప్రవేశపెట్టారు. గతంలో...
విజయనగరంలో తొలి కరోనా మరణం
విజయనగరం జిల్లాలో తొలి కరోనా మరణం నమోదైంది. ఐదు రోజుల క్రితం కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిన 60ఏళ్ల మహిళ మృతిచెందినట్టు ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. బలిజిపేట మండలం...
ఒక్క రోజులోనే ఇండియా లో ఎన్ని కరోనా కేసులు పెరిగాయో తెలుసా..?
ఇండియాలో కరోనా కేసులు విలయతాండవం చేస్తున్నాయి. చాల వరకు లాక్ డౌన్ ఎత్తయడం తో కేసులు రోజు రోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 3320 కొత్త కేసులు నమోదయ్యాయి....
2020 చివరి వరకూ వర్క్ ఫర్మ్ హోం
ఏడాది చివరి వరకు ఇంటి నుంచే పనిచేయాలని ఎక్కువ మంది ఉద్యోగులను ఫేస్బుక్ ఆదేశించింది. అయితే ఏయే విభాగాలకు చెందిన వారిని కార్యాలయాల్లోని అనుమతిస్తారో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కార్యాలయాలను తెరిచేందుకు ప్రజారోగ్య...
గాంధీ ఆస్పత్రిలో ప్లాస్మా థెరపీకి అనుమతి
కరోనా వైరస్ చికిత్సలో భాగంగా దేశ వ్యాప్తంగా 21 ఆస్పత్రుల్లో ప్లాస్మా థెరపీకి కేంద్రం అనుమతిచ్చింది. తెలంగాణలోని గాంధీ ఆస్పత్రికి అవకాశమిచ్చింది. ఈ థెరపీలో కరోనా సోకి నయమైన వ్యక్తి రక్తాన్ని సేకరించిన...
చైనాను పొగిడిన కిమ్
కరోనాపై జరిగిన పోరులో చైనా విజయం సాధించిందని.. దీన్ని నియంత్రించిన తీరు అభినందనీయమంటూ చైనా అధ్యక్షుడు జిన్ పింగ్కు తాజాగా ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఓ సందేశాన్ని పంపారు....
మద్యం దుకాణాల మూసివేత
తమిళనాడులో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే అన్ని మద్యం దుకాణాలను మూసివేయాలని మద్రాస్ హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. మద్యాన్ని కేవలం ఆన్లైన్లోనే విక్రయించాలని స్పష్టం చేసింది. మే 17 వరకే ఆన్లైన్లో లిక్కర్ విక్రయాలను...
ఆ ఆరోపణల్లో నిజం లేదు: ఈటెల
‘‘కొత్తగా కరోనా మరణాలు నమోదు కాలేదు. కరోనా పరీక్షలు చేయడం లేదనే ఆరోపణలు అబద్ధమని కేంద్రానికి చెప్పాం'' వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్.వరంగల్ అర్బన్, నిజామాబాద్ జిల్లాలు రెడ్ జోన్...
మహాని వణికిస్తున్న కరోనా
దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో కొత్తగా 748 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో నగరంలో మొత్తం కేసుల సంఖ్య 11,967కి చేరింది. ఇవాళ ఒక్కరోజే 25 మరణాలు సంభవించాయని, మొత్తం మరణాల...




















