2019 జనరల్ ఎలక్షన్స్

బాబు కు తలనొప్పి గా మారిన ఇంటిపోరు..?

తెలుగుదేశం అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కు ఇంటిపోరు తప్పడం లేదా..అంటే అవుననే అంటున్నాయి టీడీపీ వర్గాలు. ఎలాగైనా మళ్లీ అధికారం దక్కించుకోవాలని చంద్రబాబు తెగ కష్టపడుతున్నారు. పార్టీ ని అంత ఒక్కరే...

నాగబాబు కేవలం ప్రచారమేనా…?

మెగా బ్రదర్ నాగబాబు గత కొద్దీ రోజులుగా జనసేన పార్టీ కోసం తెగ కష్టపడుతున్న సంగతి తెలిసిందే. ఓ పక్క సోషల్ మీడియా లో మిగతా పార్టీలపై విరుచుకపడుతూనే మరోపక్క మెగా అభిమానులను...

మోడీ ఓటు ప్రచారం..

సోషల్ మీడియా ను వాడకంలో మోడీ తర్వాతే...కేవలం తన సంక్షేమ పథకాల గురించే కాకుండా ప్రజలను చైతన్యం చేసే కార్యక్రమాలను సైతం తనదయిన స్టయిల్ లో ప్రచారం చేస్తూ వార్తల్లో హైలైట్ గా...

చురుగ్గా సాగుతున్న జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ ఏర్పట్లు..

రేపు రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల మైదానంలో జనసేన పార్టీ ఐదో ఆవిర్భావ దినోత్సవం జరగబోతున్న సంగతి తెలిసిందే. ఎన్నికల తేదీ ప్రకటన వచ్చిన తర్వాత జనసేన ఏర్పటు చేస్తున్న సభ కావడం...

వైసీపీకి టీఆర్ఎస్ ప్రచారం..ఇదిగో సాక్ష్యం..

మరో 28 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని మొదలు పెట్టేందుకు సిద్దమవుతున్నాయి. టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పటికే ప్రచార ముహూర్తం...

రాప్తాడు నుంచి పరిటాల శ్రీరామ్ ..

ఏప్రిల్ 11 న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే.. ఎన్నికల సమయం తక్కువ ఉండడం అన్ని పార్టీల నేతలు తమ అభ్యర్థులను ఫైనల్ చేసే పనిలో బిజీ అయ్యారు. మరో...

చినబాబు కు సీటు దొరికింది..

చినబాబు లోకేష్ ఎన్నికల్లో పోటీ చేస్తాడా..లేదా..? ఒకవేళ పోటీ చేస్తే ఎక్కడి నుండి..? పోటీలో గెలుస్తాడా..లేదా..? ఇదే చర్చ మొన్నటి వరకు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా జరిగింది. తాజాగా వీటిపై ముఖ్యమంత్రి చంద్రబాబు...

వైసీపీ ఓట్లు చీల్చబోతున్న కెఏపాల్ ..?

కెఏపాల్ ప్రస్తుత రాజకీయాల్లో చక్కర్లు కొడుతున్న పేరు..ప్రజాశాంతి పార్టీ తో ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల బరిలో నిలవబోతున్నారు. ఇప్పుడు కెఏపాల్ ఏకంగా వైస్సార్సీపీ ఓట్లను కొల్లగొట్టబోతున్నట్లు మీడియా లో తెగ ప్రచారం అవుతుంది....

వైసీపీ తొలి జాబితా వాయిదా..

ఈరోజు వైస్సార్సీపీ తొలి జాబితా విడుదల అవుతుందని అంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో పార్టీ షాక్ ఇచ్చింది. చివరి క్షణాల్లో తొలి జాబితా ప్రకటనను వాయిదా వేశారు. మార్చి 16 న తొలి...

యుద్ధ శంఖారావం అంటున్న పవన్..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 28 రోజుల్లో ఎన్నికలు జరగరాబోతున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే టీడీపీ , వైసీపీ తమ ప్రచార కార్య క్రమాన్ని మొదలు పెట్టేందుకు...

Latest News