ఇతర వార్తలు

Other-News

మహాలో ఒక్కరోజే 2005 పాజిటివ్‌ కేసులు

కరోనా మహమ్మారి మహారాష్ట్రను అతలాకుతలం చేస్తోంది. ఒక్కరోజే రాష్ట్రంలో 2005 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 35,058కి చేరింది.ఇక ఈ వైరస్‌ సోకి మరణిస్తున్న...

రేపటి నుండి ఏపీ బస్సులు

ఆంధ్రప్రదేశ్‌లో గురువారం ఉదయం ఉంచి ఆర్టీసీ సర్వీసులు ప్రారంభమవుతాయని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వెల్లడించింది. ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌ సహా అన్ని బస్సు సర్వీసుల్లో ఆన్‌లైన్‌ రిజర్వేషన్‌ చేసుకునే సౌకర్యం కల్పిస్తున్నట్లు...

తెలంగాణలో కొత్తగా 42 కేసులు

తెలంగాణలో ఈ రోజు 42 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,634కి చేరింది. ఈ రోజు తొమ్మిది మంది డిశ్చార్జి కాగా, ఇప్పటివరకు 1,011 మంది...

కరోనా కాలర్ ట్యూన్ వాయిస్ ఈమెదే..

ప్రస్తుతం ఫోన్ చేస్తే చాలు ..వెంటనే వినిపించేది కరోనా గురించే..ఈ కరోనా వాయిస్ ఎవరిదో అని అంత మాట్లాడుకోవడం చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ స్వరం ఎవరిదన్నది గోప్యంగా ఉన్న తాజాగా అది ఎవరిదీ...

పులి మళ్లీ కనిపించింది

గత నాల్గు రోజులుగా హైదరాబాద్ నగర వాసులను , అధికారులను చెమటలు పట్టిస్తున్న చిరుత పులి మరోసారి కనిపించింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం హిమాయత్‌సాగర్‌ ఒడ్డున ఉన్న జీవీకే గార్డెన్స్‌లోని స్విమ్మింగ్‌...

హైదరాబాద్ లో కరోనా తో బ్యాంకు మేనేజర్ మృతి

హైదరాబాద్ మహానగరంలో కరోనా కేసులు విజ్ర్బిస్తున్నాయి. తాజాగా కోఠిలోని ఓ బ్యాంక్ మేనేజర్ కోవిడ్‌ కారణంగా ప్రాణాలు వదలడం షాక్ కు గురి చేస్తుంది. మేనేజర్ వైరస్ వల్ల చనిపోవడంతో ఆ...

ముచ్చట్లే కరోనా కేసులు పెరగడానికి కారణం ..

లాక్ డౌన్ 4 కు వచ్చినప్పటికీ ఇండియా లో మాత్రం కరోనా పాజిటివ్ కేసులు తగ్గడం లేదు. రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా కేంద్రం కుటుంబ, ఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా...

కరోనా కేసుల్లో ఇండియా సరికొత్త రికార్డు

లాక్ డౌన్ 4 కు వచ్చినప్పటికీ ఇండియా లో మాత్రం కరోనా పాజిటివ్ కేసులు తగ్గడం లేదు. రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా కేంద్రం కుటుంబ, ఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా...

రైల్వే ప్రయాణికులకు కొత్త రూల్

రీసెంట్ గా కేంద్రం వలస కూలీలను తమ గమ్యస్థానాలకు చేర్చేందుకు శ్రామిక్ ట్రైన్స్ ఏర్పటు చేసిన సంగతి తెలిసిందే. అలాగే కొన్ని ప్రత్యేక ట్రైన్స్ సైతం తీసుకొచ్చారు. ఈ రైళ్లలో ప్రయాణం చేస్తున్న...

వలస పక్షులతో రాహుల్ మాటామంతి

లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయి తీవ్ర అవస్థలు ఎదుర్కొంటూ తమ స్వస్థలాలకు నడుచుకుంటూ వెళ్తున్న వలస కూలీలను కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కలిశారు. దిల్లీలోని సుఖ్‌దేవ్‌ విహార్‌ ఫ్లైఓవర్‌ వద్ద వారిని...

Latest News