ఇతర వార్తలు

Other-News

చైనాని బీట్ చేసిన భారత్

కరోనా వైరస్ వ్యాప్తి, మరణాల సంఖ్య భారీగా పెరిగిపోతున్నాయి. కరోనా పుట్టినిల్లు చైనాలో ఇప్పటి వరకు మొత్తం 82,940 కేసులు నమోదు కాగా భారత్‌లో అంతకుమించి కేసులు నమోదయ్యాయి.భారత్‌లో కరోనా...

ఏపీ ఆర్టీసి కి కేసీఆర్ బ్రేక్

లాక్‌డౌన్‌తో హైదరాబాద్‌లో ఉండిపోయిన ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారిని ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్లో తీసుకొచ్చేందుకు వీలుగా శనివారం నుంచి సర్వీసులు నడపాలనే ప్రతిపాదనను వాయిదా వేశారు.హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల పరిధిలో 13 వేల మంది...

చికెన్ ధర మండిపోతుంది బాసూ

మొన్నటి వరకు కరోనా భయంతో కోడి మాంసాన్ని ముట్టని ప్రజలు ఇప్పుడు తిందామన్నా ధరలు చూసి వెనక్కి తగ్గే పరిస్థితి ఏర్పడింది. చికెన్ ధరలు గుండెలు గుభేల్‌మనిపిస్తున్నాయి. ఈసారి కిలో చికెన్ ధర...

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఔరయ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ట్రక్కులు ఢీకొన్న ఘటనలో 23 మంది మృతి చెందగా, 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స...

కేంద్రం, ఆర్బీఐకి సుప్రీం నోటీసులు

లాక్ డౌన్ కారణంగా మధ్య తరగతి ప్రజలు, బలహీన వర్గాల ప్రజలకు ఊరట కలిగించే ఉద్దేశంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణ చెల్లింపులపై మూడు నెలల మారటోరియం విధించిన సంగతి తెలిసిందే.అయితే,...

భారత్‌లో పెరుగుతున్న కరోనా మరణాలు

భారత్‌లో కరోనా మహమ్మారి ఉగ్రరూపం కొనసాగుతోంది. కొవిడ్‌ బాధితుల సంఖ్య 82 వేలకు చేరువైంది. గడచిన 24 గంటల్లో 3,967 కొత్త కేసులు నమోదు కాగా, 100 మంది మృత్యువాత పడ్డారు. దీంతో...

ఆ దేశంలో కరోనా ఖతం

తమ దేశంలో కరోనా వైరస్‌ మహమ్మారి ముగిసిందని స్లొవేనియా ప్రకటించింది. వైరస్‌ కేసులు నమోదవుతున్నప్పటికీ శుక్రవారం సరిహద్దులను తెరిచింది.‘ఐరోపా ఖండంలో మహమ్మారికి సంబంధించి స్లొవేనియాలోనే పరిస్థితి అత్యుత్తమంగా ఉంది. కరోనా ముగిసిందని ప్రకటించేందుకు...

కోతుల పై కరోనా వ్యాక్సిన్ సక్సెస్

కరోనా నుంచి రక్షణ కోసం ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం రూపొందిస్తున్న టీకా మందు ఆశలు రేపుతోంది. కోతులపై చేసిన చిన్న పరిశోధనలో తేలిన ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. ChAdOx1 nCoV-19 వ్యాక్సిన్‌ ఇవ్వడం...

తెలంగాణలో కొత్తగా 40 కేసులు

తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,454కి చేరింది. ఈ రోజు కొత్తగా 40 కేసులు నమోదయ్యాయి. ఈ రోజు 13 మంది డిశ్చార్జి కాగా... మొత్తంగా ఇప్పటివరకు 959...

విశాఖ పోర్ట్ ట్రస్ట్ రూ.75 లక్షల విరాళం

కరోనా నివారణ చర్యల కోసం ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు కొనసాగుతున్నాయి. తాజాగా విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ రూ.75 లక్షల విరాళం ఇచ్చింది. ఈ మేరకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో...

Latest News