ఇతర వార్తలు

Other-News

ఆర్నాబ్ గోస్వామి పై రేవంత్ రెడ్డి ఫైర్

రిపబ్లిక్ టీవీ చానల్ అధినేత ఆర్నాబ్ గోస్వామి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ గౌరవమర్యాదలకు భంగం కలిగేలా వ్యవహరించారంటూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. సోనియా పరువుప్రతిష్ఠలకు భంగం వాటిల్లేలా వ్యాఖ్యలు...

గౌతమ్ గంభీర్ గొప్ప మనసు చాటుకున్నాడు..ఏంచేసాడో తెలుసా..?

ప్రస్తతం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తుండడం తో ప్రజలంతా ఇంటికే పరిమితమయ్యారు. విందులు , వినోదాలు ఇలా అన్ని ఆగిపోయాయి . చివరకు ఎవరైనా చనిపోయినాకని చూసేందుకు వీలు లేకుండా పోయింది....

కరోనా ఎఫెక్ట్ : రోడ్ల ఫై కనిపిస్తే అంబులెన్స్ ఎక్కిస్తున్నారు ..

దేశ వ్యాప్తంగా కరోనా విస్తృతంగా ఉన్న నేపథ్యంలో పోలీస్ లు లాక్ డౌన్ ను పటిష్టం గా నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ కొంతమంది ఆకతాయిలు దీనిని ఏమాత్రం పట్టించుకోకుండా మాస్క్ లు ధరించకుండా రోడ్ల...

మంత్రి కి కరోనా..మిగతా మంత్రుల్లో టెన్షన్

మహారాష్ట్ర ని కరోనా వణికిస్తోంది. రోజు రోజుకు ఈ ప్రాంతంలో కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 778 పాజిటివ్‌ కేసులు నమోదై షాక్ ఇచ్చాయి. ప్రస్తుతం ఈ...

ముగ్గురు ఆర్మీ సిబ్బందికి కరోనా

గుజరాత్‌లోని వడోదరలో ముగ్గురు ఆర్మీ సిబ్బందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. వీరితో సన్నిహితంగా మెలిగిన 28 మందిని క్వారంటైన్‌ చేశారు. ప్రాథమిక సమాచారం బట్టి వీరు ముగ్గురూ ఒకే...

78 జిల్లాల్లో కొత్త కేసులు లేవు

భారత్‌లో 24గంటల్లో 1409 కొత్త కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశంలో మొత్తం 21,393 పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ వెల్లడించారు. గత 28 రోజులకు...

ఆ ఫైల్ పై సంతకం చేసిన ట్రంప్

అమెరికాలో విదేశీ వలసలకు అడ్డుకట్ట వేస్తూ ఆదేశ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇమ్మిగ్రేషన్‌కు సంబంధించి ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌పై తాజాగా ఆయన సంతకం చేశారు. దీంతో అమెరికాలోకి ప్రవేశించే విదేశీ...

ఆర్నాబ్ గోస్వామి పై దాడి

రిపబ్లిక్ టీవీ వ్యవస్థాపకుల్లో ఒకరు.. జర్నలిస్టు ఆర్నాబ్ గోస్వామి తనపై, తన భార్యపై గూండాలు దాడి చేశారని ఆరోపణలు గుప్పించడం కలకలం రేపుతోంది. గోస్వామిపై బుధవారం అర్ధరాత్రి...

ఏపీలో భయపెడుతున్న కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ విజృభిస్తుంది . గడచిన 24 గంటల్లో 6,552 శాంపిల్స్‌ పరీక్షించగా 80 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా...

సచిన్ గొప్ప నిర్ణయం

క్రికెట్ గాడ్ సచిన్‌ శుక్రవారం తన 47వ పుట్టిన రోజును జరుపుకోనున్నారు. అయితే దేశంలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న వేళ ఇది సంబరాలకు సమయం కాదని ఆయన‌ అభిప్రాయపడ్డారు. భారత్‌లో కొవిడ్‌-19...

Latest News