ఆర్నాబ్ గోస్వామి పై దాడి
రిపబ్లిక్ టీవీ వ్యవస్థాపకుల్లో ఒకరు.. జర్నలిస్టు ఆర్నాబ్ గోస్వామి తనపై, తన భార్యపై గూండాలు దాడి చేశారని ఆరోపణలు గుప్పించడం కలకలం రేపుతోంది. గోస్వామిపై బుధవారం అర్ధరాత్రి...
ఏపీలో భయపెడుతున్న కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ విజృభిస్తుంది . గడచిన 24 గంటల్లో 6,552 శాంపిల్స్ పరీక్షించగా 80 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా...
సచిన్ గొప్ప నిర్ణయం
క్రికెట్ గాడ్ సచిన్ శుక్రవారం తన 47వ పుట్టిన రోజును జరుపుకోనున్నారు. అయితే దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ ఇది సంబరాలకు సమయం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. భారత్లో కొవిడ్-19...
లాక్ డౌన్ ఎఫెక్ట్ : పోలీస్ స్టేషన్ లోనే పెళ్లి
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా బుసలు కొడుతున్న సంగతి తెలిసిందే. ఈ కరోనా ను అరికట్టేందుకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తుంది. ప్రజలు ఇంట్లో నుండి బయటకు రాకూడదని..విందు వినోదాలకు పాల్పడకూడదని...
రాష్ట్రాల వైజ్ గా కరోనా కేసుల వివరాలు ..
దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తున్నప్పటికీ కరోనా కేసులు మాత్రం తగ్గడం లేదు. రోజు రోజు పెరుగుతూ పోతున్నాయి కానీ తగ్గడం లేదు. ఇప్పటి దాకా దేశవ్యాప్తంగా 21,393 పాజిటివ్ కేసులు...
ఒలింపిక్స్ సిబ్బందికి కరోనా
కరోనా మహమ్మారి ఎవర్ని వదిలిపెట్టడం లేదు..చిన్న , పెద్ద , ముసలి ఇలా అందరికి వ్యాపిస్తూ ప్రజలకు నిద్ర లేకుండా చేస్తుంది. ప్రపంచ దేశాలను ఈ కరోనా వణికిస్తున్న నేపథ్యంలో చాల దేశాలు...
సూర్యాపేట కేసులు.. అధికారులపై వేటు
సూర్యాపేట జిల్లాలో భారీగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా కేసులతో సూర్యాపేట ప్రమాదకరంగా మారుతోంది. నేడు కొత్తగా మరో మూడు కేసులు వెలుగు చూశాయి. దీంతో జిల్లాలో నమోదైన మొత్తం...
టెన్షన్ పెడుతున్న కరోనా పెరుగుదల
దేశంలో కరోనా కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య 20వేలు దాటింది. బుధవారం సాయంత్రం 5 గంటల వరకు దేశంలో ఈ మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య 20,471కి...
వుహాన్లో ఏం జరిగింది ?
ప్రపంచవ్యాప్తంగా 25 లక్షల మందికి సోకిన కొవిడ్-19ను కట్టడి చేయడంలో పారదర్శకంగా వ్యవహరించలేదని ప్రపంచ దేశాల నుంచి చైనాపై ఒత్తిడి నెలకొంది. గతేడాది డిసెంబర్ నుంచి ఈ వైరస్ వుహాన్లోని ప్రయోగశాల లేదా...
భోజనం పెట్టిన కేటీఆర్
తెలంగాణ పురపాలక, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ గొప్ప మనసు చాటుకున్నారు. కరోనా నియంత్రణలో విశిష్ట సేవలందిస్తున్న పారిశుద్ధ్య, ఎంటమాలజీ, డీఆర్ఎఫ్ సిబ్బందికి భోజనం పెట్టారు. నగరంలోని సంజీవయ్య పార్కు...


















