ఇతర వార్తలు

Other-News

ఒలింపిక్స్‌ సిబ్బందికి కరోనా

కరోనా మహమ్మారి ఎవర్ని వదిలిపెట్టడం లేదు..చిన్న , పెద్ద , ముసలి ఇలా అందరికి వ్యాపిస్తూ ప్రజలకు నిద్ర లేకుండా చేస్తుంది. ప్రపంచ దేశాలను ఈ కరోనా వణికిస్తున్న నేపథ్యంలో చాల దేశాలు...

సూర్యాపేట కేసులు.. అధికారులపై వేటు

సూర్యాపేట జిల్లాలో భారీగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా కేసులతో సూర్యాపేట ప్రమాదకరంగా మారుతోంది. నేడు కొత్తగా మరో మూడు కేసులు వెలుగు చూశాయి. దీంతో జిల్లాలో నమోదైన మొత్తం...

టెన్షన్ పెడుతున్న కరోనా పెరుగుదల

దేశంలో కరోనా కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. పాజిటివ్‌ కేసుల సంఖ్య 20వేలు దాటింది. బుధవారం సాయంత్రం 5 గంటల వరకు దేశంలో ఈ మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య 20,471కి...

వుహాన్‌లో ఏం జరిగింది ?

ప్రపంచవ్యాప్తంగా 25 లక్షల మందికి సోకిన కొవిడ్‌-19ను కట్టడి చేయడంలో పారదర్శకంగా వ్యవహరించలేదని ప్రపంచ దేశాల నుంచి చైనాపై ఒత్తిడి నెలకొంది. గతేడాది డిసెంబర్‌ నుంచి ఈ వైరస్‌ వుహాన్‌లోని ప్రయోగశాల లేదా...

భోజనం పెట్టిన కేటీఆర్

తెలంగాణ పురపాలక, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ గొప్ప మనసు చాటుకున్నారు. కరోనా నియంత్రణలో విశిష్ట సేవలందిస్తున్న పారిశుద్ధ్య, ఎంటమాలజీ, డీఆర్‌ఎఫ్‌ సిబ్బందికి భోజనం పెట్టారు. నగరంలోని సంజీవ‌య్య పార్కు...

మల్లెపూల పంచాయితీలో ఎంటరైనా శ్రీరెడ్డి

గత కొద్దీ రోజులుగా సోషల్ మీడియా వేదిక ఫై బీజేపీ యువ మహిళా నేతలు మాధవీలత వర్సెస్ సాధినేని యామిని మధ్య గొడవ నడుస్తున్న సంగతి తెలిసిందే. సాధినేని యామినిపై మాధవీలత చేసిన...

జియోతో చేతులు కలిపిన ఫేస్‌బుక్‌

ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్‌ జియోతో చేతులు కలిపింది ఫేస్‌బుక్‌. ఈ సంస్థ జియోతో కలిపి భారీ పెట్టుబడిపెట్టనుంది. జియో ప్లాట్‌పామ్స్‌లో 9.99శాతం వాటా కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. దీని విలువ రూ.43,574...

ఈ డైరెక్టర్ పోలీసులకు ఎంత హెల్ప్ చేసాడో తెలుసా..?

ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చాల దేశాలు లాక్ డౌన్ ప్రకటించి ప్రజలను ఇంటికే పరిమితం చేసాయి. అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు...

20 వేలకు పరుగులు పెడుతున్న కరోనా కేసులు

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఓ పక్క కేంద్రం లాక్ డౌన్ పొడిగిస్తూ కరోనా ను కట్టడి చేయాలనీ ఎంత ట్రై చేస్తున్నప్పటికీ దేశంలోని అన్ని రాష్ట్రాలలో వైరస్ కేసులు...

రెండోసారి కరోనా వచ్చిందనుకో…

ప్రస్తుతం ప్రపంచ దేశాలను గజగజలాడిస్తున్న కరోనా మహమ్మారి తో ఇప్పటి వరకు 1,77,641 మంది మరణించగా, 25,57,181 మంది వైరస్ బారిన పడ్డారు. ఇంకా లక్షల సంఖ్య లో హాస్పటల్ లో చికిత్స...

Latest News