ఇతర వార్తలు

Other-News

ఘనవిజయంతో సిరీస్ భారత్ కైవసం

మొహాలీ వన్డేలో ఇంగ్లండ్పై భారత్ అయిదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్-ఇంగ్లండ్ క్రికెట్ జట్ల మధ్య ఇక్కడ 4వ ఒక రోజు అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఐదు...

భారత్ టార్గెట్ 258

భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య మొహాలీలో జరుగుతున్న నాలుగో వన్డేలో ఇంగ్లండ్ ఏడు వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. భారత్ ముందు 258 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్...

నివేదిక సమర్పించిన జస్టిస్ వర్మ కమిటీ

దేశ రాజధానిలో 23 ఏళ్ళ యువతి సామూహిక అత్యాచారానికి గురైన సంఘటనపై కేంద్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ వర్మ కమిటీ తమ నివేదికను ఈరోజు కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు సమర్పించింది. ఢిల్లీ దుర్ఘటన...

నంది నాటకోత్సవాలు ప్రారంభం

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏటా నిర్వహిస్తున్న నంది నాటకోత్సవాలు విజయనగరం పట్టణంలో ఆనంద గజపతి కళాక్షేత్రంలో ఆదివారం ప్రారంభం అయ్యాయి. 20వ తేదీ నుంచి 27వ తేదీ వరకూ ఎనిమిది రోజుల పాటు...

భారత్ ఘనవిజయం

రాంచీలో ఈరోజు (శనివారం) భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన మూడో వన్డేలో భారత్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఐదు వన్డేల సిరీస్ లో 2-1 ఆధిక్యం సాధించింది. 156...

రాయితీ లేని గ్యాస్ సిలిండర్ ధర పెంపు

గ్యాస్ వినియోగదారులపై మరింత భారం పడింది. రాయితీ లేని గ్యాస్ సిలిండర్ ధర మరింత పెరిగింది. రాయితీ లేని గ్యాస్ సిలిండర్ ధరను కేంద్రప్రభుత్వం రూ. 46.50 పెంచింది. ఇప్పటికే ఈ సిలిండర్...

సెమీస్ లో హైదరాబాదీ

మలేసియా ఓపెన్ మహిళల సింగిల్స్ లో భారత క్రీడాకారణి సైనా నెహ్వాల్ సెమీ ఫైనల్లో ప్రవేశించింది. ఈరోజు (శుక్రవారం) జరిగిన క్వార్టర్ ఫైనల్ లో జపాన్ కు చెందిన ప్రపంచ 33వ ర్యాంకర్...

ఆస్ట్రేలియా ఘోరపరాభవం

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో శ్రీలంక 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆసీస్ నిర్దేశించిన 75 పరుగుల లక్ష్యాన్ని లంక ఆరు వికెట్లు కోల్పోయి 20 ఓవర్లలో చేరుకుంది. దిల్షాన్...

చార్మినార్ కు బాంబు బెదిరింపు

చార్మినార్ లో బాంబు పెట్టినట్టు ఆగంతుడు ఫోన్ చేయడంతో పాతబస్తీలో కలకలం రేగింది. వెంటనే అప్రమత్తమయిన పోలీసులు రంగంలోకి దిగారు. సందర్శకులను నిలిపివేసి బాంబు నిర్వీర్య బృందంతో తనిఖీలు చేపట్టారు. ఎంఐఎం ఎమ్మెల్యే...

ఖంగారు పడ్డ కంగారూలు

కంగారూలకు లంకీయులు ఖంగారు పుట్టించారు. శ్రీలంక బౌలర్ల ధాటికి ఆస్ట్రేలియా బ్రిస్బేన్ వన్డేలో బెంబేలెత్తింది. లంక పేసర్లు విజృంభించడంతో ఆసీస్ 26.4 ఓవర్లలో 74 పరుగులకు ఆల్ అవుట్ అయ్యింది. ఈ మ్యాచ్...

Latest News