ఇతర వార్తలు

Other-News

గ్వాటెమాలా భూకంపంలో 40మంది మృతి

ఈరోజు ఉదయం గ్వాటెమాలా, వాంకోవర్‌లో సంభవించిన భారీ భూకంపం ధాటికి 48 మంది మృతిచెందారు. రిక్టర్‌ స్కేలుపై 7.5గా భూకంప తీవ్రత  నమోదైనట్టు సమాచారం. మెక్సికోకు సరిహద్దుల్లో రెండు ప్రావిన్స్‌ లలో రహదారులపై మట్టిపెళ్లలు, కొండ చరియలు విరిగిపడ్డాయి.   ఇప్పటివరకూ...

టాటా పవర్ కంపెనీ కొత్త చైర్మన్‌ గా సైరస్‌ మిస్త్రీ

టాటా పవర్ కంపెనీ ప్రైవేటు విద్యుత్ రంగంలో అగ్రగామి సంస్థగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే! కాగా రతన్ టాటా తాజాగా టాటా పవర్ కంపెనీ చైర్మన్ పదవి నుంచి తప్పుకున్నారు. సైరస్‌ మిస్త్రీ రతన్ టాటా స్థానంలో టాటా పవర్ కంపెనీ కొత్త చైర్మన్‌ గా బాధ్యతలు...

పట్టుబడ్డ డబ్బు బాలసాయిబాబా ట్రస్ట్ సభ్యుడిది!

ఆటోలోడీజీపీ కార్యాలయం ఎదుట బుధవారం పట్టుబడ్డ రూ. 6.70 కోట్లు డబ్బు కర్నూలు జిల్లా కు చెందిన రామారావుది అని పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. రామారావు సీసీఎస్ పోలీసుల ఎదుట పట్టుబడిన డబ్బు తనదేనని గురువారం మధ్యాహ్నం లొంగిపోయారు. రామారావును పలు కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు....

12 ఏళ్ల తర్వాత అజారుద్ధీన్‌కు ఊరట

భారత్‌ మాజీ క్రికెట్‌ కెప్టెన్‌, ప్రస్థుత కాంగ్రెస్‌ ఎంపీ అజారుద్ధీన్‌కు 12 ఏళ్ల తర్వాత ఊరట లభించింది. హైదరాబాద్ హైకోర్టు మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల వివాదంలో అజారుద్ధీన్‌పై జీవితకాల నిషేధాన్ని ఎత్తివేయాలని ఆదేశాలు జారీ చేసింది. మ్యాచ్ ఫిక్సింగ్ కు...

ఏటీయం లో 4లక్షలు చోరీ

మహబూబ్‌ నగర్‌ జిల్లాలోని ఓ ఏటీయం దొంగల బారిన పడింది. షాద్‌ నగర్  లో ఓ ఎస్‌ బీ హెచ్‌ కు చెందిన ఓ ఏటీయం మిషన్‌ వెనక భాగాన్ని ధ్వంసం చేసిన...

Latest News