ఇతర వార్తలు

Other-News

‘సారీ’ యే శరణం అయ్యప్పా..!

రాష్ట్రంలో కార్తీకమాసం ప్రారంభంతోనే అయ్యప్ప మాలధారణ సందడి నెలకొంటుంది. ప్రతి సంవత్సరం సాధారణ ప్రజలతో పాటు కొంతమంది పోలీసులు కూడా ఈ దీక్ష తీసుకుంటూ ఉంటారు. అది సహజమే.. అయితే ఈసారి మాత్రం...

నేడు నేలపై అడుగుపెట్టనున్న సునీత విలియమ్స్‌

అంతరిక్షయానంలో చరిత్ర సృష్టించిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్‌ నాలుగు  నెలల తరువాత ఈరోజు భూమిపైకి తిరిగి రానున్నారు. నాలుగునెలలుగా నాసా తరుపున అంతరిక్షంలో గడిపిన సునీత, జపాన్‌ వ్యోమగామి అకిహోషిదే,...

బంగాళాఖాతంలో మరో తీవ్రవాయుగుండం

బంగాళాఖాతంలో మరో తీవ్ర వాయుగుండం ఏర్పడింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ వాయుగుండం క్రమంగా పశ్చిమ దిశగా కదులుతోంది. విశాఖకు తూర్పు ఆగ్నేయ దిశ గా సుమారు లక్ష 600 కిలోమీటర్ల దూరంలో తీవ్ర వాయుగుండం...

నేడు పద్మావతీ అమ్మవారి చక్ర స్నానం

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో అలిమేలు మంగకు తిరుమల నుంచి శ్రీవారి సారె అందింది. ఆదివారం పుష్కరిణిలో జరిగే పంచమీతీర్థం(చక్రస్నానం) సందర్భంగా శ్రీవారి సారె అందించడం  ఆనవాయితీ. తిరుమలలో జియ్యర్ స్వాముల...

” కొత్త బ్యాంకుల లైసెన్సులు ఇవ్వలేం “

కొత్త బ్యాంకుల లైసెన్సుల జారీ కి కొన్ని అవాంతరాలు ఉన్నాయనీ, అన్ని విధాలా అనువైన పరిస్థితులు కల్పించకుండా నూతన లైసెన్సులు జారీ చేయటం కష్టమని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు స్పష్టం చేసారు. శనివారం...

వణికిస్తున్న చలిపులి

ఆంద్ర ప్రదేశ్ ను చలి వణికిస్తోంది. అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే రెండు నుంచి ఏడు డిగ్రీ ల వరకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. అత్యల్పంగా విశాఖ ఏజెన్సి ప్రాంతం లంబసింగి లో 4 డిగ్రీల రాత్రిపూట...

ముగిసిన సూకీ ఆంధ్ర పర్యటన

చాలాకాలం తర్వాత భారతదేశం విచ్చేసిన మయన్మార్‌ ప్రజాస్వామ్య ఉద్యమ నేత ఆంగ్‌సాన్‌ సూకీ పర్యటన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో ముగిసింది. సూకీ తన పర్యటనలో భాగంగా పాపసానిపల్లెలో పర్యటించి డ్వాక్రా మహిళా...

హైదరాబాద్‌ నగరంలో భారీచోరీ

హైదరాబాద్‌ నగరంలో మరోసారి భారీ చోరీ నమోదయింది. ఎల్బీనగర్ లోని శ్రీ వెంకటేశ్వర జ్యూయలర్స్ లో ఈ దొంగతనం జరిగింది. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు దాదాపుగా రెండు కిలోల బంగారం, 71...

“సర్టిఫికెట్స్‌ ఫర్‌ సేల్‌” @ కాకతీయ యూనివర్సిటీ

చదువుకోమని ప్రోత్సహించి విద్యాబుద్ధులు నేర్పించవలసిన ఉపాధ్యాయులే చదువు "కొనమని" ప్రోత్సహించిన వైన వెలుగులోకి వచ్చింది. ఇటీవల 'పైసలు ఉంటే పాస్' అనే పేరుతో ఓ పత్రిక లో వచ్చిన వరుస కథనాలపై కాకతీయ...

టీటీడీ ఆస్థాన విద్వాంసుడిగా గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్

శుక్రవారం సమావేశమైన తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. తిరుపతి నగరంలో ఉన్న గోవిందరాజు స్వామి ఆలయంలో బంగారు తాపడం పనులు చేపట్టాలని, మెదక్ జిల్లా తుళ్లూరు లక్ష్మీనరసింహస్వామి...

Latest News