రెండవ సెంచురీ నమోదు
అహ్మదాబాద్ లో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచులో ఇండియన్ బ్యాట్స్ మెన్ రెండవ సెంచరీ నమోదు చేశారు. ఓ పెనర్ సెహ్వాగ్ నిన్న సెంచరీతో కదం తొక్కిన విషయం తెలిసిందే. గంభీర్ అవుటయిన...
మొదటి రోజు భారత్ స్కోర్ 323/4
ఇంగ్లండ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో భారత్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి 323 పరుగులు చేసింది. సెహ్వాగ్(117) సెంచరీ...
ఆంధ్ర ప్రదేశ్ కు విచ్చేయనున్న సూకీ
బర్మా ప్రతిపక్ష నేత ఆంగ్ సాన్ సూకి భారతదేశానికి విచ్చేసిన సంగతి తెలిసిందే. ఆంగ్ సాన్ సూకీ బుధవారం న్యూఢిల్లీలోని శాంతివనంలో దివంగత ప్రధాని జవహర్ లాల్ నెహ్రుకు ఆమె నివాళులు అర్పించారు....
తిరుమలలో నకిలీ టికెట్ల ముఠా అరెస్ట్
తిరుమలలో కొద్దిసేపటికి క్రితం విజిలెన్స్ అధికారులు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కౌంటర్లపై దాడులు నిర్వహించారు. ఈ తనికీల్లో నకిలీ టికెట్లు విక్రయిస్తున్న నలుగురు ఉద్యోగులను విజులెన్స్ అధికారులు అరెస్ట్ చేశారు. వారి...
న్యూఢిల్లీలో సిక్కువర్గాల ఘర్షణ
న్యూఢిల్లీలోని గురుద్వార్ వద్ద కొద్ది సేపటి క్రితం కాల్పులు జరిగాయి. రెండు సిక్కు వర్గాల మధ్య పరస్పర వాదనలతో కూడిన చిన్నపాటి వివాదం ముదరడంతో అది గొడవకు దారితీసింది. దీంతో ఇరువర్గాల మధ్య...
” హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి “
హైదరాబాద్ లోని భాగ్యలక్ష్మి ఆలయ వ్యవహారంలో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని శ్రీ పీఠం అధిపతి పరిపూర్ణానంద ఆవేదన వ్యక్తం చేసారు. భాగ్యలక్ష్మి ఆలయం వద్ద అమ్మవారిని దర్శించుకునేందుకు తనను అనుమతించక పోవటమే కాక అరెస్టు కూడా చేయటం...
టెస్ట్ లో తొలిబంతికే సిక్స్, గేల్ రికార్డ్
వెస్టిండీస్ స్టార్ బ్యాట్స్ మెన్ క్రిస్ గేల్ అంటూనే మనకు గుర్తొచ్చేది సిక్సుల వీరబాదుడు, గంగనం డ్యాన్సులు. ఇప్పుడు తాజాగా తన సిక్స్ తో చరిత్ర సృష్టించాడు గేల్. ఇంతవరకూ టెస్ట్ మ్యాచుల్లో...
2011 బుల్లితెర నందివర్ధనాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార శాఖామాత్యులు డీకే అరుణ 2011 టీవీ నంది అవార్డులను ప్రకటించారు.
ఉత్తమ టీవీ సీరియల్ - పసుపు కుంకుమ
ద్వితీయ ఉత్తమ సీరియల్ - మమతలకోవెల
ఉత్తమ సామాజిక సీరియల్ - చిట్టెమ్మకథ
ఉత్తమ...
అన్నాహజారే నా గురువు : కేజ్రీవాల్
అన్నాహజారే టీంలో భేదాభిప్రాయాలున్న విష్యం మరోసారి బహిర్గతమైంది. ఇండియా అగైనెస్ట్ కర్షన్ పేరును అరవింద్ కేజ్రీవాల్ వినియోగించొద్దని రెండు రోజుల క్రితం గాంధేయవాదులు మాట్లాడుతూ సూచించారు. దీనిపై కేజ్రీవాల్ పై విధంగా స్పంది స్తూ “ సామాజిక...
సరికొత్త టీం ప్రకటించిన అన్నాహజారే
ప్రముఖ గాంధేయవాది అన్నా హజారే శనివారం నాడు 15 మంది సభ్యులతో కొత్త బృందాన్ని ఏర్పాటు చేసినట్టు ప్రకటించారు. ‘రాజకీయాలకు అతీతంగా’అవినీతిపై సాగిస్తున్న పోరును మరింత ముందుకు తీసుకుపోయేందుకు ఈ బృందం కృషి...