మరోసారి డీజీల్ ధరల వడ్డన?
డీజీల్ రేట్లు పెంచేందుకు రంగం సిద్ధమైంది. చమురు సంస్థలతో కేంద్ర ఇంధన శాఖ అధికారులు ఈరోజు (గురువారం) చర్చించారని తెలుస్తోంది. ఈ సమావేశంలో చమురు సంస్థల అధికారులు లీటర్ డీజిల్ పై ప్రస్తుతం...
హైదరాబాదీకి రెండో ర్యాంక్
భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ కెరీర్లో అత్యుత్తమంగా రెండో ర్యాంకు సాధించింది. మరో యువ క్రీడాకారుడు పారుపల్లి కశ్వప్ కూడా కెరీర్ లో అత్యుత్తమంగా పదో ర్యాంకును దక్కించుకున్నాడు. వీరిద్దరూ హైదరాబాద్...
20న త్యాగరాజ ఆరాధనోత్సవం
జంటనగరాల్లోని సంగీత ప్రియులకు, మరీ ముఖ్యంగా శాస్త్రీయ సంగీతాన్ని అభిమానించే శ్రోతలకు ఓ శుభవార్త. ఈ ఆదివారం ఉదయం 10 గంటలకు దిల్ సుఖ్ నగర్ లోని శ్రీ సీతారామ సంగీత కళావేదికలో...
డ్రీమ్ లైనర్ విమాన సేవలు నిలిపివేత
ఎయిరిండియా ఆరు డ్రీమ్ లైనర్ (బోయింగ్ 787) విమాన సేవలు నిలిపివేస్తున్నట్లు ఈరోజు (గురువారం) ప్రకటించింది. ఫౌరవిమానయానశాఖ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎయిరిండియా పేర్కొంది. బోయింగ్ 787లో సాంకేతిక లోపాలు...
ఫేస్ బుక్ గ్రాఫ్ సర్చ్ ప్రారంభం
సామాజిక నెట్ వర్క్ వెబ్ సైట్ ఫేస్ బుక్ ఇప్పుడు సరికొత్త సర్చ్ సదుపాయాన్ని నెటిజన్ల ముందుకు తీసుకొచ్చింది. ప్రాంతాలు, వ్యక్తులు, ఇతర సమాచారం గురించి ఒకేసారి వెతికే ఈ సదుపాయాన్ని కంపెనీ...
కమలానందకు నో బెయిల్?
స్వామి కమలానంద భారతిని ఐదు రోజుల కస్టడీకి అప్పగించాలని కోరుతూ నాంపల్లి కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. కర్నూలు జిల్లా శ్రీశైలంలో కమలానంద తన ప్రసంగంలో ముస్లింలను బాధించేలా చేసిన వివాదాస్పద...
పెరిగిన పెట్రోల్ ధరలు
మరోసారి పెట్రోల్ ధరలు పెరిగాయి. కేంద్రప్రభుత్వం ఈసారి స్వల్పంగా పెట్రోల్ ధరలు పెంచింది. లీటరుపై 35 పైసలు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. మంగళవారం అర్ధరాత్రి నుంచే సవరించిన ధరలు అమలులోకి వచ్చాయి....
రెండో వన్డేలో భారత్ ఘన విజయం
రెండో వన్డేలో ఇంగ్లండ్పై 127 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించి గెలుపొందింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ ఆరు వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది. 286 పరుగుల విజయలక్ష్యంతో...
ఇంగ్లండ్ టార్గెట్ 286
కోచిలో ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండవ వన్డేలో భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది. కెప్టెన్ ధోని, రైనా, జడేజాలు అర్ధ శతకాల సాదించడంతో...
పాక్ హద్దు మీరి ప్రవర్తిస్తోంది : లెఫ్టినెంట్ జనరల్
భారత్ సరిహద్దులో పాకిస్థాన్ జరిపిన కాల్పుల విషయంలో దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు, విమర్శల వెల్లువలు కొనసాగుతున్నాయి. తాజాగా నార్తర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ పర్నాయక్ పాకిస్తాన్ వాస్తవం అంగీకరించకుండా.. ఎప్పుడూ కట్టుకథలు...