ఇతర వార్తలు

Other-News

ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ రోజర్ ఫెదరర్ దే

ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ ను రోజర్ ఫెదరర్ దక్కించుకున్నారు. పురుషుల సింగిల్స్ విభాగంలో ఆయన ఫ్రాన్స్ క్రీడాకారుడు ఫెయిర్‌పై 6-2, 6-4, 6-1 స్కోర్ తేడాతో ఈ విజయం సాధించారు....

అన్నపూర్ణ స్టూడియో లో అగ్ని ప్రమాదం

హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని అన్నపూర్ణ స్టూడియోలో సంక్రాంతి రోజు అగ్నిప్రమాదం సంభవించింది. ఎగసిపడిన అగ్నికీలలను అదుపు చేసేందుకు పలు అగ్నిమాపక యంత్రాలు రంగంలోకి దిగాయి. ఈ ప్రమాదం వల్ల సమీపాన గల...

తెలుగు భాషను కాపాడండి : తనికెళ్ళ భరణి

ఆదివారం ఢిల్లీలో ఆంధ్రా ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల కార్యక్రమానికి ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ‘కొన్ని గణాంకాల్లో చచ్చిపోతున్న భాషల్లో తెలుగు ఒకటని...

కమలానందకు 14 రోజుల జుడిషియల్ రిమాండ్

స్వామి కమలానంద భారతిస్వామికి న్యాయమూర్తి పద్నాలుగు రోజుల జుడిషియల్ రిమాండ్ విధించారు. పోలీసులు ఆదివారం రాత్రి స్వామి కమలానందను శ్రీశైలంలో అరెస్టు చేసి ఇవాళ హైదరాబాద్‌కు తరలించారు. సోమవారం సంక్రాంతి సందర్భంగా సెలవు...

కోట్లల్లో కొక్కొరొకొ.. కోళ్ళు

సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. సంక్రాంతికి ముగ్గులు వేయడం ఎంత కామనో.. ఈ పండక్కి పందెం కోళ్ళని ముగ్గులోకి దింపి కోట్లలో బెట్టింగులు కట్టడం అంతకంటే కామన్!. రోజువారి కూలీ నుంచి రాజకీయ నాయకుల...

ఇంగ్లాండ్ స్కోర్ 325/4 (50ఓవర్లు)

భారత్, ఇంగ్లాంద్ మధ్య ఐదు వన్డేల సిరీస్ లోభాగంగా ఈరోజు రాజ్ కోట్ లో జరగుతున్న తొలి వన్డేలో ఇంగ్లాండ్ జట్టు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రస్తతం ఇంగ్లాండ్ బ్యాట్స్...

పాక్ లో ఉగ్రవాదుల భీభత్సం

పాకిస్తాన్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పాకిస్తాన్ లోని క్వెట్టాలో ఉగ్రవాదులు సృష్టించిన మారణకాండలో సామాన్య ప్రజలు విలవిలాడిపోయారు. బలుచిస్తాన్, ఖైబర్ - పక్తుంఖ్యా ప్రాంతాల్లో వరుసగా ఆరు చోట్ల బాంబు పేలుళ్లకు...

జవాను మృతదేహంలో బాంబు

సీఆర్ పీఎఫ్ జవాను మృత దేహంలో మావోయిస్టులు బాంబు అమర్చారు. లతేహార్ లో సోమవారం జరిగిన ఎన్ కౌంటర్ లో 10 సీఆర్ పీఏఫ్ జవాన్లు, ముగ్గురు పౌరులు మరణించిన విషయం తెలిసిందే....

క్వార్టర్ ఫైనల్ లో సైనా

కొరియా ఓపెన్ సిరీస్ లో భారత షట్లర్ సైనా నెహ్వాల్ క్వార్టర్ ఫైనల్ కు చేరింది. రెండో రౌండ్ లో సింగ్ పూర్ షట్లర్ మింగ్టియాన్ పై 21-16, 21-9, తో సైనా...

ఓవర్ కోట్లపై వెల్లువెత్తిన నిరసన

పాఠశాలల్లో చదివే విద్యార్థినులకు ఓవర్కోట్ తప్పనిసరి అన్న పుదుచ్ఛేరి ప్రభుత్వం నిబంధనలు పెట్టడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. విద్యార్థిసంఘాలు, మహిళా సంఘాలు ప్రభుత్వ నిర్ణయం పట్ల వ్యతిరేకతను వ్యక్తంచేస్తున్నాయి. పలుచోట్ల నిరసన ప్రదర్శనలు...

Latest News