వార్తలు

ప్రపంచంలోనే మొట్టమొదటి ‘సూపర్‌ఫాస్ట్ ఛార్జింగ్’ ఈవీ బ్యాటరీ, 10 నిమిషాల ఛార్జింగ్ కి 400 కి.మీ!

టెస్లాకు ప్రధాన సరఫరాదారుగా ఉన్న ఒక చైనీస్ బ్యాటరీ తయారీదారు కేవలం 10 నిమిషాల ఛార్జ్ నుంచి 400 కిలోమీటర్ల పరిధిని అందించగల మొట్టమొదటి సూపర్‌ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీని విడుదల చేసింది. చైనాకు...

ఉద్యోగులకు శుభవార్త.. ఇన్‌కం ట్యాక్స్ నిబంధనల్లో మార్పులు

ప్రైవేటు ఉద్యోగులకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు గుడ్‌ న్యూస్ చెప్పింది. కొన్ని ప్రైవేటు సంస్థలు తమ ఉద్యోగుల్లో కొందరికి అద్దె రహిత వసతి కల్పిస్తుంటాయి. అలాంటి అద్దె రహిత ఇళ్లకు విధించే...

నిస్సాన్ కార్ల స్టీరింగ్‌లో సమస్య.. 2.36 లక్షల కార్లను రీకాల్ చేసిన కంపెనీ

ప్రముఖ ఆటో దిగ్గజం నిస్సాన్ మార్కెట్లోని దాదాపు 2లక్షల 36 వేల కార్లను రీ కాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. పలు మోడల్ కార్లలో లోపాలను గుర్తించి వాటిని సరిదిద్దడం ద్వారా కస్టమర్లకు సేఫ్టీ...

మరోసారి ఉద్యోగుల్ని తొలగించిన బైజూస్

దిగ్గజ ఎడ్‌టెక్ కంపెనీ బైజూస్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కంపెనీని వివాదాలు చుట్టుముట్టిన నేపథ్యంలో మరోసారి లేఆఫ్స్ విధించింది. తొలి విడతలో2,500 మందిని తొలగించిన కంపెనీ.. తాజాగా మరో 100...

ఎక్స్‌యూవీ 700లో వైరింగ్ సమస్య.. లక్ష వాహనాలు రీకాల్

ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ మహీంద్రా అండ్‌ మహీంద్రా లక్ష ఎక్స్‌యూవీ 700లను రీకాల్ చేస్తోంది. ఎక్స్‌యూవీ 700 మోడల్‌కు చెందిన లక్ష యూనిట్లను వెనక్కి రప్పిస్తున్నట్లు సమాచారం. వాహనంలో వైరింగ్ విషయంలో లోపాలు...

ఫిన్‌ఫ్లుయెన్సర్‌ల కోసం సెబీ రిజిస్ట్రేషన్ తప్పనిసరి

అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ASCI) తన ఇన్‌ఫ్లుయెన్సర్ అడ్వర్టైజింగ్ మార్గదర్శకాలను సవరించింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగం వంటి ఆర్థిక పరమైన కంటెంట్‌తో పాటు ఆరోగ్యానికి సంబంధించిన...

స్టార్‌బక్స్‌కు భారీ ఎదురు దెబ్బ.. ఉద్యోగినికి రూ.210కోట్లు చెల్లించాల్సిందే..

శ్వేత జాతీయురాలిని ఉద్యోగం నుంచి తొలగించిందనందుకు ప్రముఖ అంతర్జాతీయ కాఫీ సంస్థ స్టార్‌బక్స్‌కు భారీ దెబ్బ తగిలింది. ఓ ఉద్యోగినిని సంస్థ నుంచి తొలగించినందుకు 25.6 మిలియన్ల డాలర్లు అంటే రూ.201...

పెట్రోల్ ధరలపై కేంద్ర పెట్రోలియం మంత్రి కీలక వ్యాఖ్యలు

భారత్‌లో ఇతర దేశాలతో పోలిస్తే ఈ రెండేళ్లలో పెట్రోల్ ధరలు అంతగా ఏమీ పెరగలేదని కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. జూన్ 2021 నుంచి జూన్ 2023 మధ్య...

ఇండియా-యూకే వాణిజ్య ఒప్పందం.. యూకే కార్లు, విస్కీపై సుంకం తగ్గింపు!

వచ్చే ఏడాది జాతీయ ఎన్నికలకు ముందే రెండు దేశాలు వాణిజ్య చర్చలను ముగించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇండియా, యూకేలు తమ వివాదాస్పద అంశాలలో చాలా వరకు వైఖరిని తగ్గించుకున్నాయి. ఇండియా-యూకే వాణిజ్య ఒప్పందం...

ఎస్బీఐ రీసెర్చ్‌ రిపోర్టు.. భారత్‌లో వారి ఆదాయం మూడు రెట్లు పెరిగిందట..

గత దశాబ్దంలో మధ్యతరగతి భారతీయుల సగటు ఆదాయం దాదాపు మూడు రెట్లు పెరిగింది. స్టేట్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా రీసెర్చ్ రిపోర్టు తన నివేదికలో తాజాగా ఈ వివరాలను వెల్లడించింది. రానున్న రెండున్నర...

Latest News