వార్తలు

ఎస్బీఐ రీసెర్చ్‌ రిపోర్టు.. భారత్‌లో వారి ఆదాయం మూడు రెట్లు పెరిగిందట..

గత దశాబ్దంలో మధ్యతరగతి భారతీయుల సగటు ఆదాయం దాదాపు మూడు రెట్లు పెరిగింది. స్టేట్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా రీసెర్చ్ రిపోర్టు తన నివేదికలో తాజాగా ఈ వివరాలను వెల్లడించింది. రానున్న రెండున్నర...

మ్యాట్రిమోనియల్ డేటింగ్ స్కామ్.. హెచ్చరించిన ప్రభుత్వం

ఆర్థిక మంత్రిత్వ శాఖ 'మ్యాట్రిమోనియల్ డేటింగ్ స్కామ్' గురించి హెచ్చరికలు జారీచేసింది. ఇందులో స్కామ్‌స్టర్లు బాధితులు తమ కోసం పంపిన ఖరీదైన బహుమతులను పొందడానికి "భారత కస్టమ్స్‌కి డ్యూటీ ఫీజు" చెల్లించమని కోరుతున్నట్లు...

21ఏళ్లు లీవు లేదు.. రోజుకు 15గంటలు పనే : L&T చైర్మన్

లార్సెన్ & టూబ్రో (L&T) అవుట్‌గోయింగ్ ఛైర్మన్ ఏఎం నాయక్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. తాను కాలేజీలో ఉన్నప్పుడు ఎప్పుడూ క్లాసులకు హాజరయ్యేవాడు కాదట. కానీ గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక...

2వీలర్లపై 18శాతం తగ్గనున్న జీఎస్టీ..

ఎంట్రీ లెవల్ వెహికల్స్ పై ప్రస్తుతం ఉన్న జీఎస్టీని 28శాతం నుంచి 18శాతం తగ్గించాలని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (FADA) కోరింది. దీనికి సంబంధించి లేఖను కేంద్ర మంత్రి నితిన్...

ప్రజా గాయకుడు గద్దర్‌ ఇకలేరు !

ప్రజా గాయకుడు, ప్రజా యుద్ధనౌక ప్రజా గాయకుడు గద్దర్‌ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తాజాగా తుదిశ్వాస విడిచారు. గద్దర్ చనిపోయినట్లు ఆయన కుమారుడు...

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం.. ఆమోదం తెలుపని గవర్నర్ !

తెలంగాణ‌లోని ఆర్టీసీ కార్మికుల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వంలో విలీనం చేస్తామ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న ఇటీవ‌ల జ‌రిగిన కేబినెట్ స‌మావేశంలో నిర్ణ‌యించిన సంగ‌తి తెలిసిందే. దీనికి సంబంధించిన ఆర్టీసీ బిల్లును ప్రభుత్వం రూపొందించింది. ఈ...

రైతు రుణమాఫీ నిధులు విడుదల చేసిన కేసీఆర్‌ సర్కార్..

రైతుల‌ సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. అన్నదాతలను ఆర్థికంగా మరింత బలోపేతం చేసే లక్ష్యంతో రైతు పక్షపాతి సీఎం శ్రీ కేసీఆర్ గారు రైతు రుణమాఫీకి శ్రీకారం చుట్టారు‌....

కోకాపేటలో ఎకరం భూమి 100 కోట్లు..

కోకాపేటలో ఎకరం భూమి ధర 100 కోట్లు. ఏంటి షాక్ అయ్యారా ? అవునండి నిజమే. నిధుల సమీకరణలో భాగంగా తెలంగాణ సర్కారు భూముల అమ్మక ప్రక్రియను చేపట్టిన విషయం తెలిసిందే. ఫేజ్...

తెలంగాణ క్యాబినేట్ మీటింగ్ డేట్, ఈ అంశాలపై చర్చ

ఈనెల 31వ తేదీ (సోమవారం) మధ్యాహ్నం 2 గంటల నుంచి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ సమావేశాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు....

వనమాకు మరోసారి ఎదురుదెబ్బ.. పిటిషన్ ను కొట్టివేసిన హైకోర్టు !

బీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. సుప్రీంకోర్టుకు అప్పీల్‌కు వెళ్లే వరకు, గతంలో ఇచ్చిన తీర్పు అమలు కాకుండా స్టే విధించాలన్న వనమా పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు...

Latest News