తెలంగాణ వార్తలు

తెలంగాణ క్యాబినేట్ మీటింగ్ డేట్, ఈ అంశాలపై చర్చ

ఈనెల 31వ తేదీ (సోమవారం) మధ్యాహ్నం 2 గంటల నుంచి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ సమావేశాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు....

వనమాకు మరోసారి ఎదురుదెబ్బ.. పిటిషన్ ను కొట్టివేసిన హైకోర్టు !

బీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. సుప్రీంకోర్టుకు అప్పీల్‌కు వెళ్లే వరకు, గతంలో ఇచ్చిన తీర్పు అమలు కాకుండా స్టే విధించాలన్న వనమా పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు...

నీటమునిగిన లేడీస్ హాస్ట‌ల్.. చిక్కుకున్న 270 మంది విద్యార్థినిలు

గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు వరంగల్ నగరాన్ని ముంచెత్తాయి. భారీ వర్షాల కారణంగా వరదలతో నగర వాసులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా ...

ఇకపై వికలాంగులకు రూ .4016 పెన్షన్.. జీవో జారీ చేసిన కేసీఆర్ సర్కార్

దేశానికే ఆదర్శంగా మానవీయకోణంలో కొనసాగుతున్న ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు పాలనలో తెలంగాణ రాష్ట్రం మరో చారిత్రక ఘట్టానికి వేదికగా నిలచింది. ఆసరా అవసరమైన దివ్యాంగులకు నేనున్నానంటూ ఆర్థిక భరోసాగా అందిస్తున్న మొత్తాన్ని...

శ్రీచైతన్య విద్యాసంస్థల అధినేత బీఎస్‌రావు కన్నుమూత..

శ్రీచైతన్య విద్యాసంస్థల అధినేత డాక్టర్ బొప్పన సత్యనారాయణరావు (బీఎస్ రావు) గురువారం కన్నుమూశారు. హైద‌రాబాద్ లోని తన నివాసంలో ప్రమాదవశాత్తూ బాత్‌రూమ్‌లో జారిపడ్డ ఆయన తీవ్రంగా గాయపడ్డారు. కుటుంబ సభ్యులు హాస్పిటల్ కి...

మోడీ సభకు రాష్ట్ర అధ్యక్షుడిగా వస్తానో..లేదో : బండి సంజయ్

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో అన్ని పార్టీలు వ్యూహప్రతివ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ నెల 8న హనుమకొండలో బీజేపీ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించనున్న సంగతి...

గ్రూప్‌ 4 పరీక్షలో ‘బలగం’ సినిమాపై ప్రశ్న..

తెలంగాణలో టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 4 పరీక్ష శనివారం భారీ భద్రత నడుమ కట్టుదిట్టంగా నిర్వహించారు. ఇలాంటి కాంపిటేటివ్ పరీక్షల్లో సినిమాలకి సంబంధించిన ప్రశ్నలు కూడా వస్తూ ఉంటాయి. అయితే తాజాగా జరిగిన గ్రూప్...

గుడ్ న్యూస్.. హైదరాబాద్కు ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్ట్.. దేశంలోనే తొలిసారిగా..

తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. త్వరలో హైదరాబాద్‌లో ఔటర్ రింగు రైలు(ORR) ప్రాజెక్ట్‌‌ చేపట్టనున్నట్టు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. బుధవారం జరిగిన కేబినెట్ భేటీలో ఈ భారీ ప్రాజెక్ట్...

మళ్ళీ నెం.1 పొజిషన్లో ఎన్టీవీ !

Ntv No.1 Channel: ఎన్టీవీ.. తెలుగు రాష్ట్రాల్లో నంబర్‌ వన్‌ ఛానెల్‌గా తిరుగులేని సత్తాను చాటుతోంది. 24x7 వార్తా ప్రసారాలతో ఎప్పటికప్పుడు ఫాస్ట్‌గా, నిజమైన వార్తలనే ప్రసారం చేస్తూ.. ఊకదంపుడు ఉపన్యాసాలకు...

చేప ప్ర‌సాదం పంపిణీకి ముహుర్తం ఖరారు !

ప్రతి ఏటా మృగశిర కార్తె సందర్భంగా అస్తమా బాధితులకు బ‌త్తిన సోద‌రులు ఉచితంగా చేప ప్రసాదం పంపిణీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే కరోనా కారణంగా చేప ప్రసాదం పంపిణీ గ‌త మూడేండ్లుగా...

Latest News